కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ మంగళవారం పర్యటించనున్నారు. కాగా తెలంగాణ చౌక్ లో వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను సోమవారం దగ్ధం �
ఈనెల15న హైదరాబాదులో బీఆర్ఎస్ తలపెట్టిన బీసీల ధర్నా కార్యక్రమానికి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.
Tirumala | తిరుమల( Tirumala) శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబరు(December) నెల కోటాను బుధవారం(18)న ఉదయం 10 గంటలకు టీటీడీ(TTD) ఆన్లైన్లో విడుదల చేయనుంది.
Doctors protest | కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసుపై నిరసన చేస్తున్న బెంగాల్ వైద్యులు మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు తిరిగి విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో ప్రతికూల చర్యలు ఎదుర్క�
ఈ నెల 28న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించినట్లు జడ్పీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన జిల్లా పరిషత్ సమ
రైతన్నలకు మొన్ననే వానకాలం పంట ఉత్పత్తులు అమ్మిన డబ్బులు చేతికొచ్చినయ్. ఆ ఆనందంతో అన్నదాతలు యాసంగి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నారు పోయగా.. సంకాంత్రికి ముందే నాట్లు వేయాలని తహతహలాడుతున్నారు. ఎవుస�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ‘ఇంద్రకీలాద్రి’ గుట్టపై వెలిసిన మల్లికార్జునస్వామి కల్యాణోత్సవానికి సిద్ధమయ్యాడు. ఆలయంలోని తోటబావి వద్ద నిర్మించిన కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 10.45 గంటలకు మల్లికార్జున �
సీఎం కేసీఆర్ బుధవారం బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి పాట్నాకు ప్రత్యేక విమానంలో ఉదయం వేళ బయలుదేరుతారు. గతంలో ప్రకటించిన మేరకు, గల్వాన్ లోయలో అమరులైన బీహార్కు చెందిన ఐదుగురు భారత సైన�
ఈ నెల 7న నిర్వహించనున్న ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం నిర్వహించనున్న పరీక్షకు హైదరాబాద్ నగరం, చుట్టు �
ఈ నెల 25న పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సేవల్లో అంతరాయం ఏర్పడింది. శనివారం పాస్పోర్ట్ సేవా కేంద్రాలు వారి కోసం ప్రత్యేక సేవలు అందిస్తాయని, 25వ తేదీ నాటి దరఖాస్తుదారులు ఈ సేవల�
నాగార్జునసాగర్ రిజర్వాయర్కు కొనసాగుతున్న ఇన్ఫ్లోతో రిజర్వాయర్లో రెండు పంటలకు సరిపడా నీరు ఉండడంతో ఎన్నెస్పీ అధికారులు ముందస్తుగా వానకాలం సాగుకు నీటి విడుదల చేయనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు విద్
ఈ నెల 13వ తేదీన తన పదవికి రాజీనామా చేస్తానని శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స వెల్లడించారు. ఈ మేరకు ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘేకు అధికారికంగా సమాచారం ఇచ్చినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. �
యాసంగి పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28 నుంచి రైతులకు రైతుబంధు నిధులు పంపిణీ చేయనున్నది. దాంతోపాటు కొత్త లబ్ధిదారుల నమోదుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 5 వరకు రిజిస్ట్రేషన్ పూర్తయి, పట్టాదారు పాస్ ప
పర్యావరణ హిత దేశమే లక్ష్యంగా మొదలైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఐదో వసంతంలోకి అడుగుపెడుతున్నది. గురువారం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ రోడ్ గొ ల్లూరు ఫారెస్ట్పార్క్లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గుర�