ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)కు అంతా సిద్ధమైంది. ఈ సారి పేపర్-1 రాసేందుకు బీఈడీ పూర్తి చేసిన వారికి కూడా అవకాశం ఇవ్వడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. త్వరలోనే టీచర్ల భ�
హరిత రాష్ట్రమే లక్ష్యంగా ప్రవేశ పెట్టిన తెలంగాణకు హరిత హారం కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటికే ఏడు విడుతలుగా చేపట్టిన కార్యక్రమాల ద్వారా గ్రామాలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడుతు న్నాయి. కా
యాదాద్రి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు ఈ నెల 13 నుంచి 15 వరకు వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సందర్భంలో పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం దుబ్బగ�
రాష్ట్రం లో ఇంటర్ వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారం భం కానున్నాయి. 1,443 కేంద్రాల్లో 9.07 లక్షల విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఇంటర్బోర్డు చరిత్రలోనే తొలిసారిగా ఫస్టియర్ పేపర్లకు సెకండియర్లో
మంత్రి హరీశ్ రావు | సీఎం కేసీఆర్ ఆదేశాలకు మేరకు సూపర్ స్ప్రైడర్లలో భాగంగా రాష్ట్రంలోని 50 వేల ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు రేపటి నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ను ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ ర�
మంత్రి ఐకే రెడ్డి | లాక్ డౌన్ నేపథ్యంలో రేపటి నుంచి తెలంగాణలోని అన్ని ఆలయాల్లో భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
ఎన్నారై ప్లీనరీ | ప్రపంచ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు జూమ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 50 టీఆర్ఎస్ ఎన్నారై శాఖలతో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఎన్నారైల �