Tollywood | అక్కడ ఉన్నది స్టార్ హీరో అయినా.. మీడియం రేంజ్ హీరో అయినా.. ఎవరైనా కూడా తమకు వర్కౌట్ కాదు అంటే నిర్మొహమాటంగా సినిమాలను ఆపేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ట్రెండ్ తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తోం
Pooja Hegde | ఇండస్ట్రీలో హీరోయిన్ దశ మారిపోవడానికి ఒక శుక్రవారం చాలు. హిట్టు వచ్చిన రోజు ఆమెను నెత్తిన పెట్టుకుంటారు. ఫ్లాప్ వస్తే మాత్రం తీసి పక్కన పెడుతుంటారు. ఈ రెండు చాలా త్వరగానే చూసింది పూజా హెగ్డే. రెండేళ�
Hyderabad | పెండ్లి పేరుతో మోసం చేసిందని టాలీవుడ్ మహిళా నిర్మాతపై ఓ బాధితుడు కేసు పెట్టాడు. అప్పటికే రెండు పెండ్లిళ్లు అయ్యి.. ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ.. ఆ విషయం దాచి.. తనను పెండ్లి చేసుకుందని అసిస్టెంట్ కె�
Rajamouli | కొందరు దర్శకులు హీరోలను మారుస్తుంటారు.. నిర్మాతలను మారుస్తుంటారు.. కానీ వాళ్ల టెక్నీషియన్స్ను మాత్రం అలాగే జాగ్రత్తగా చూసుకుంటారు. ఎన్ని సినిమాలు చేసిన వాళ్లనే రిపీట్ చేస్తూ ఉంటారు. కావాలంటే రాజమౌ�
Eagle | ఈగల్ సినిమా ఎక్కడ వెనక్కి తగ్గింది.. ఫిబ్రవరి 9న చెప్పినట్టుగానే వస్తుందిగా అనుకుంటున్నారు కదా..? నమ్మడానికి విచిత్రంగా అనిపించినా రవితేజ వెనక్కి తగ్గిన మాట మాత్రం వాస్తవమే. దానికి కారణం కూడా హనుమాన్ స�
Chiranjeevi | చిరంజీవి రాజకీయాలు మానేసి హాయిగా సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. పదేండ్లు పాలిటిక్స్ చేసిన తర్వాత ఆయనకు రాజకీయమంటేనే విరక్తి వచ్చేసింది. ఈ విషయం చాలా సార్లు చెప్పాడు కూడా. తనది కానీ గ్రౌండ్లోకి వెళ్ల�
AP Politics | ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు.. పొలిటికల్ లీడర్స్ కంటే దర్శక నిర్మాతలే ఎక్కువగా పండగ చేసుకుంటారు. ఎందుకంటే ఎలక్షన్ సీజన్ వాడుకొని పొలిటికల్ సినిమాలు చేసే దర్శకులు ఎక్కువగా ఉంటారు. వాటిని క్యాష్ చేస�
చైల్డ్ ఆర్టిస్ట్గా టాలీవుడ్లో దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన దీపక్ సరోజ్ ఇప్పుడు యువ హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్'.
Kamakshi Bhaskarla | ఇండస్ట్రీకి హీరోయిన్లు వచ్చినపుడు వాళ్ల మొదటి సినిమా ఎలా చేస్తే అదే ఇమేజ్ బలంగా పడిపోతుంది. అందులో పద్దతిగా కనిపిస్తే.. ఆ అమ్మడు అలాంటి కారెక్టర్స్ మాత్రమే చేస్తుందేమో అనుకుంటారు. అలా కాకుండా ఫస�
Suhas | అదేంటి అంత మాట అంటున్నారు.. మనోడు నటించిన సినిమాలన్నీ బాగానే ఆడుతున్నాయి కదా.. పైగా బాక్సాఫీస్ దగ్గర కూడా కాసుల వర్షం కురిపిస్తున్నాయి.. రెట్టింపు లాభాలు తీసుకొస్తున్నాయి.. అన్నింటికీ మించి చేతిలో అరడజ�
చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘హనీమూన్ ఎక్స్ప్రెస్'. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రల్ని పోషించారు. బాల రాజశేఖరుని దర్శకుడు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కించారు. ఈ సినిమాలోని రెండ�
ఈ ఏడాది తమ సంస్థ 50 చిత్రాల మైలురాయిని అందుకుంటుందనే నమ్మకం ఉందని, ఇక నుంచి ప్రతీ నెలా ఓ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని చెప్పారు అగ్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రవితేజ �
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘ఆదిపర్వం’. అన్వికా ఆర్ట్స్, ఎ.వన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్నది. ఐదు భాషల్లో వెలువడనున్న ఈ సినిమాకు సంజీవ్ మేగోటి దర్శకత్వ
దేశ రక్షణలో ప్రధాన భూమిక పోషించే త్రివిధ దళాల్లో ఒకటైన వైమానిక దళం శక్తి సామార్థ్యాలను, విధి నిర్వహణంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను, దేశ రక్షణ విషయంలో రాజీలేని పోరాటాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన చి�