హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ‘బ్రహ్మ ఆనందం’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా ఆర్వీఎస్ నిఖిల్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. స్వధర్మ్ ఎంటర్టైన్మ
‘కెరీర్ ఆరంభం నుంచి కొత్త కథలతో సినిమాలు చేస్తున్నా. రాబోవు చిత్రాల్లో కూడా నా క్యారెక్టర్స్ పూర్తి వైవిధ్యంగా ఉంటాయి. ప్రతీ సినిమాకు పాత్రలపరంగా వేరియేషన్ ఉండేలా చూసుకుంటున్నా’ అన్నారు సత్యదేవ్. �
‘కేజీఎఫ్' సిరీస్ సినిమాలతో పాటు ‘సలార్' చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు దర్శకుడు ప్రశాంత్నీల్. ప్రస్తుతం ఆయన ‘సలార్' సీక్వెల్ ‘శౌర్యంగపర్వం’ షూటింగ్ కోసం సన్నద్ధమవుతున్నా
జీవన్ రెడ్డి, అలేఖ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘వృషభ’. అశ్విన్ కామరాజ్ కొప్పాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉమాశంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్ర ట్రైలర్, లిరికల్ వీడియోను విడుదల చే
Mamitha Baiju | టాలీవుడ్లో ఇప్పుడు మమితా బైజు ఒక సంచలనం. తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకపోయినా ఇక్కడి ఆడియన్స్ క్రష్గా మారిపోయింది. ప్రేమలు అనే మలయాళం డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింద�
కథానాయికగా 21ఏళ్ల కెరీర్ త్రిషది. కథానాయికల్లో ఇంత లాంగ్విటీ చాలా అరుదు. ప్రస్తుతం ఈ చెన్నయ్ చందమామ చేతిలో అయిదు సినిమాలున్నాయి. అందులో మెగాస్టార్తో చేస్తున్న ‘విశ్వంభర’ ఒకటైతే, కమల్హాసన్తో చేస్తున
బీఎండబ్ల్యూ i 7 లగ్జరీ కారు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా హీరో అల్లు అర్జున్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి శనివారం విచ్చేశారు. సుమారు 2.26 కోట్ల విలువ జేసే ఈ కారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన
ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్నారు యువహీరో విజయ్ దేవరకొండ. సితార ఎంటైర్టెన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక. ఇందులో గూఢచారి తరహా పాత్రలో విజయ్ కనిపించనున్నట్టు సమ�
దర్శకరత్న స్వర్గీయ దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. శనివారం హైదరాబాద్ ఫిల్మ్ఛాంబర్లో జరిగిన ఈ వేడుకలో భాగంగా ఫిల్మ్ఛాంబర్ ప్రాంగణంలో
రోజా, ఖుషి, దినేష్ ప్రధాన పాత్రధారులుగా దేవేందర్ దర్శకత్వంలో, రోజా భారతి నిర్మిస్తున్న చిత్రం ‘సీత ప్రయాణం కృష్ణతో’. ఈ సినిమా షూటింగ్ శనివారం హైదరాబాద్లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుల సం
Nagarjuna | కోలీవుడ్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ కుబేర. టాలీవుడ్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ చిత్రంపై తెలుగులోనూ మంచి అంచనాలే
అగ్ర కథానాయిక పూజాహెగ్డేకు గత కొంతకాలంగా అదృష్టం కలిసి రావడం లేదు. వరుస పరాజయాలతో ఈ భామ కెరీర్ సాగుతున్నది. ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్నిచ్చి కుటుంబ సభ్యులతో విరామ సమయాల్ని గడుపుతున్నది. తాజా సమా
గత కొంతకాలంగా సీరియస్ సబ్జెక్ట్స్తో సినిమాలు చేస్తున్నానని, మరలా కామెడీ సినిమా చేయడ ఆనందంగా ఉందని చెప్పారు హీరో అల్లరి నరేష్. ఆయన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకురానుంది. మల్లి
కన్నడ సోయగం రష్మిక మందన్న వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించదు. తన వర్కవుట్ వీడియోలను తరచుగా సోషల్మీడియా లో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ ఏకంగా 100కిలోల డె
నరసింహ బోదాసు, మోనికా సమత్తార్, తన్నీరు వాసవి హీరోహీరోయిన్లుగా నటించిన ‘తిండిపోతు దెయ్యం’ చిత్రం ఇటీవలే హైదరాబాద్లో ప్రారంభమైంది. శ్రీశౌర్య క్రియేషన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నరసింహ బోదాసు తెరక�