Ayalaan | తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ఆయలాన్ సినిమా తెలుగు రిలీజ్పై సందిగ్ధత నెలకొంది. వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా తెలుగు వర్షన్ ఇప్పుడు తెలుగులో రిలీజ్ కావడం కష్టమని అనిపిస్తోంది. థి
విజయ్ బిన్నీ ‘నా సామిరంగ’ సినిమాను అందమైన పాటలా చాలా అద్భుతంగా తీశారని అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున అన్నారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చ�
హీరో విశాల్ అనగానే అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్లో ప్రేక్షకులకు గుర్తుకొచ్చేది యాక్షన్ చిత్రాలే. విశాల్ నుంచి రాబోతున్న తదుపరి పూర్తి యాక్షన్ చిత్రం ‘రత్నం’. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రా�
అశోకవనంలో అర్జున కల్యాణం, భామా కలాపం వంటి చిత్రాలను నిర్మించిన డ్రీమ్ ఫార్మర్స్ సంస్థ మరో కొత్త చిత్రాన్ని ఆరంభించింది. ఈటీవీ విన్ సహకారంతో బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర
స్టార్ కథానాయకుడు రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్'. ‘నామ్ తో సునా హోగా’ అనేది ట్యాగ్లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున�
Purushothamudu | రాజ్తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పురుషోత్తముడు’. రామ్ భీమన దర్శకత్వంలో రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మిస్తున్నారు. ఈ నెల 22న టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లా�
సంక్రాంతి పర్వదినం సందర్భంగా విడుదలైన ‘హను-మాన్' చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తున్నది. తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నది. ఇప్పట
అచ్చ తెలుగు అందం శ్రీలీలకు అవకాశాలైతే వస్తున్నాయి కానీ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. అరంగేట్రం చేసిన అనతికాలంలోనే ఈ భామ తారాపథంలో దూసుకుపోయింది. యువతరంలో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకోవడంతో వరుస
రవితేజ కొంతకాలంగా వరుసగా యాక్షన్ సినిమాలే చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయన రూట్ మార్చి ఫుల్లెంగ్త్ కామెడీ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే...‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ ద�
SaiPallavi | సాయిపల్లవి ఇంట్లో పెండ్లి వేడుకలు మొదలయ్యాయి. సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ త్వరలోనే పెండ్లి పీటలు ఎక్కబోతుంది. ఇప్పటికే పెద్దలను ఒప్పించి.. తన ప్రియుడు వినీత్తో మూడు ముళ్లు వేయించుకునేందుకు స�
సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘హనుమాన్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతున్నది. తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నాలుగు రోజుల్ల