Suraksha Bandhu Committee | మలయాళ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతోన్న వేధింపులపై కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీ (Hema Committee Report)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ ఆ పరిశ్రమను కుదిపేస్తోంద�
‘పాన్ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ద్వారా టాలీవుడ్కి పరిచయం అవుతున్నాను. ఆ ఫీలింగే చెప్పలేని సంతోషాన్నిస్తోంది’ అంటూ సంబరపడిపోతున్నది అందాలభామ మాళవిక మోహనన్.
Nagarjuna | ప్రముఖ టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన మాదాపూర్లోని ఎన్కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు శనివారం కూల్చివేసిన విషయం తెలిసిందే. ఎన్ కన్వెన్షన్కి సంబంధించి వస్తున్న వార్తలపై �
ఒకప్పుడు హీరో ఎలివేట్ కావడానికి.. చుట్టూ ఓ నలుగురుదోస్తులు ఉండేవాళ్లు.ఈ తొట్టిగ్యాంగ్ పిట్టగోడెక్కి లొట్టిపిట్టల్లా మెడలు సాచి.. కుళ్లు జోకులు వేస్తూ ఉండేవాళ్లు. హీరో చేతుల్లో తన్నులు తింటూరీల్స్ గడ�
Shivaji-Laya | శివాజీ, లయ జోడీ మరోసారి వెండితెరపై కనువిందు చేయనున్నది. ఇద్దరి కాంబినేషనల్లో టాటాబిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్యా చంద్రం, మిస్సమ్మ చిత్రాలు రాగా.. ప్రేక్షకులను ఆకట్టున్నాయి. దాదాపు 15 సంవత్సరాల తర్వా
చిన్న సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక అనతికాలంలోనే టాప్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ‘పుష్ప’తో నేషనల్ క్రష్గా ఎదిగింది. అయితే ఈ స్టేజీకి అంత ఈజీగా రాలేదని చెబుతున్నది ఈ కన్నడ సౌందర్�
పవన్కల్యాణ్ ‘హరిహరవీరమల్లు’ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 14 నుంచి మొదలైన విషయం తెలిసిందే. జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఏ.దయాకరరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఎం.రత్నం సమర్పకుడు.
‘కల్కి 2898 ఏడీ’ చిత్రంతో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారు అగ్ర హీరో ప్రభాస్. అదే ఉత్సాహంతో ఆయన వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిస్తున్న తా�
సుధీర్బాబు నటించనున్న తాజా చిత్రానికి ‘జటాధర’ అనే టైటిల్ ఖరారు చేశారు. వచ్చే ఏడాది మహాశివరాత్రి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు నిర్మాతలు శివన్ నారంగ్, ప్రేరణా అరోరా, ఉజ్వల్ ఆనంద్ తెలిపారు.
వాళ్లు కామెడీగా చూస్తే ఓన్లీ నవ్వుల్స్! సీరియస్గా చూస్తే పొట్ట చెక్కలే!! స్క్రీన్ మీద కనిపిస్తే చాలు... ఈలలు, గోలలు!! కథ భారంగా ఉన్నప్పుడు రిలీఫ్ ఇచ్చేవాడు, రిలాక్స్డ్గా సాగిపోతున్న కథ వేగం పెంచేవాడు �
రావు రమేష్ టైటిల్ రోల్ పోషించిన ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు లక్ష్మణ్ కార్య శనివారం పాత్రికేయులతో మాట్లాడుతూ ‘ఈ కథ చెప్పగానే రావుగారు రమేష
వంశీరామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రేవు’. హరినాథ్ పులి దర్శకుడు. డా॥ మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి నిర్మాతలు. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురానుంది.
రోషన్ కథానాయకుడిగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ఛాంపియన్' శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర దర్శకుడు నాగ్అశ్విన్ క్లాప్నిచ్చారు.
స్వీయ దర్శకనిర్మాణంలో భీమగాని సుధాకర్ గౌడ్ రూపొందిస్తున్న బాలల చిత్రం ‘అభినవ్'. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ను ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఆవిష్కరించారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని, �