రామ్ పోతినేని కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్' చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
స్పై యూనివర్స్ కథల్ని తెరకెక్కించడంలో యష్రాజ్ ఫిల్మ్స్ది ప్రత్యేకస్థానం. ఇప్పుడు తొలిసారిగా ఈ తరహా కథనే నిర్మిస్తూ కొత్త ప్రయోగానికి నాంది పలికారు యష్రాజ్ సంస్థవారు.
తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న సెటైరికల్ కామెడీ ఎంటర్టైనర్ ‘పైలం పిలగా’. ఆనంద్ గుర్రం దర్శకత్వం వహిస్తున్నారు. రామకృష్ణ బొద్దుల, ఎస్కే శ్రీనివాస్ నిర్మాతలు.
ఏబీసీడీ ప్రొడక్షన్స్ సంస్థ రూపొందిస్తున్న చిత్రం ‘గల్లీ గ్యాంగ్స్టార్స్'. ధర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘నెల్లూరులో చిత్రీకర�
ప్రస్తుతం కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సమాజంలోని అన్ని రంగాలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నది. సినీ రంగంలో కూడా ఏఐ సాంకేతికతను విరివిగా ఉపయోగిస్తున్నారు.
ఆర్య, గౌతమ్ కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మిస్టర్ ఎక్స్'. మను ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణ్ కమార్ నిర్మిస్తున్నా�
నక్కతోక తొక్కి టాలీవుడ్లోకి అడుగుపెట్టినట్టుంది పూణే భామ భాగ్యశ్రీబోర్సే. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన ఒక్క సినిమా కూడా ఇంతవరకూ విడుదల కాలేదు. కానీ అవకాశాలు మాత్రం వరుస పెట్టాయి.
యూత్లో విశేషమైన క్రేజ్ సంపాదించుకున్న కథానాయిక డింపుల్ హయతి. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలేం లేవు. కానీ క్రేజ్ మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది. కారణం ఆమె అందమే. ముఖ్యంగా ఆమె ఒంపుసొంపులకు ఎవరైనా ఫిదా అయిపోవా�
ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రధాన తారాగణానికి చెందిన వివిధ పోస్టర్లు, వీడియో గ్లింప్స్, టీజర్లు, ట్రైలర్లు �
దేశాన్ని కదిలించిన యధార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు కరుణకుమార్ తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘మట్కా’. వైవిద్యమైన పాత్రలను ఎంచుకుంటూ నటుడిగా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వరుణ్తేజ్ ఇందులో మ