'బాహుబలి' చిత్రం తర్వాత ఆ స్థాయిలో పరభాషలో ఆకట్టుకున్న చిత్రం 'పుష్ప'. ఎలాంటి ప్రమోషన్లు లేకుండానే ఈ చిత్రం హిందీలో 100కోట్ల కలెక్షన్లను రాబట్టి బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం ఆశ్చర్యంలో ముంచె
The Kashmir Files | కాలం కలిసిరాకపోతే తాడే పామై కాటేస్తుందంటారు. ఇప్పుడు రాధే శ్యామ్ సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. విడుదలకు ముందు వరకు కూడా ఈ సినిమా గురించి ఇండియా అంతా మాట్లాడుకుంది. విడుదల తర్వాత పాజిటివ్ టాక్ వస్
దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ప్రభాస్ 'రాధేశ్యామ్'తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రంలో ప్రభాస్ తన ఇమేజ్కు భిన్నంగా లవర్బాయ్ పాత్రలో నటించాడు.
ప్రస్తుతం సినిమాల తీసేవిధానం మారిపోయింది. దాంతో బడ్జెట్ కూడా పెరిగిపోయింది. హీరోలు కూడా వాళ్ళ రెమ్యునరేషన్ల విషయంలో రాజీ పడటం లేదు. ఒక సినిమా హిట్టయితే చాలు పారితోషికాన్ని రెట్టింపు చేస్తున్నార
'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుడు రాజమౌళి. భారతదేశం గర్వించ దగ్గ దర్శకులలో ఈయన ముందువరుసలో ఉంటాడు.
సినీప్రముఖులు సీక్రెట్గా డేటింగ్ చేయడం, కలిసి ట్రిప్స్కు వెళ్లడం వంటివి తరచు చూస్తూనే ఉంటాం. ఇప్పటికే సౌత్ టూ నార్త్ వరకు పలువురు సెలబ్రిటీలు సీక్రెట్గా డేటింగ్ చేసిన, ట్రిప్స్కు వెళ్ళి
Junior NTR | టాలీవుడ్ స్టార్ హీరోలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఒకరు ఇద్దరు కాదు.. అందరూ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నింటినీ తమ సినిమాల కోసం బాగా వాడుకుంటారు. అప్పుడప్పుడు అభిమానులతో కూడ
Janhvi Kapoor Tollywood Entry | అతిలోక సుందరి శ్రీదేవి కూతురు కావడంతో జాన్వీ కపూర్కు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది.. ఇక్కడ ఒక్క సినిమా కూడా చేయకపోయినా తెలుగు ఇండస్ట్రీలో ఫాలోయింగ్ కూడా వచ్చేసింది. చాలా రోజుల నుంచి ఈమెను తె
Roshan Meka | సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ నెక్ట్స్ సినిమా ఎప్పుడు..? ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఇదే అడుగుతున్నారు. గత ఏడాది విడుదలైన పెళ్లి సందD సినిమా ఊహించిన దానికంటే పెద్ద విజయం సాధించింది. దసరాకి విడుదలైన ఈ
Karthi Look from Sardar | ఈ మధ్య కాలంలో సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమైపోతున్నారు హీరోలు. ఎందుకంటే బయట పోటీ కూడా అలాగే ఉంది. ఒక్కో సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తున్నారు. స్టార్ హీరోలైన.. కుర్రహీరోలు అయినా ఎవరైనా కూ
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ 'వలిమై'. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తికేయ గుమ్మికొండ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.
ప్రభాస్ నుంచి సినిమా వచ్చి దాదాపు మూడున్నరేళ్లు అయింది. ఎప్పుడెప్పుడు అభిమాన హీరోను వెండి తెరపై చూస్తామా అని ప్రభాస్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు.