బాలీవుడ్ గ్లామర్క్వీన్ ఊర్వశి రౌతేలా ప్రత్యేక గీతాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైంది. ఇటీవల ‘డాకు మహారాజ్' సినిమాలో కూడా ఓ హుషారైన పాటలో నర్తించింది.
O Bhama Ayyo Rama | వైవిధ్యమైన చిత్రాలతో అలరిస్తున్న యువ హీరో సుహాస్.. మరో అందమైన ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆ సినిమా పేరే ‘ఓ భామ అయ్యో రామ’. ఈ ప్రేమకథ చిత్రంతో మలయాళ నటి మాళవిక మ
Sukumar | ప్రస్తుతం రామ్చరణ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. రామ్చరణ్ నటిస్తున్న 16వ చిత్రమిది.
Janhvi Kapoor | అల్లు అర్జున్కు గతేడాది బాగానే కలిసి వచ్చింది. ఐకాన్ స్టార్ నటించిన పుష్ప-2 మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. రూ.2వేలకోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. పుష్ప తర్వాత బన్నీ ఏం సినిమా చేయబోతున్నాడ�
Gama Awards 2025 | గామా అవార్డ్స్ 2025 ఐదో ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్ను విజయవంతంగా నిర్వహించారు. ఫిబ్రవరి 16వ తేదీన దుబాయిలోని మైత్రీ ఫార్మ్లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు దుబాయిలోని 500 మందికిపైగా తె
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రం ‘#సింగిల్'. కార్తీక్ రాజు దర్శకత్వంలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది చెన్నై చిన్నది అమృతా అయ్యర్. ‘హను-మాన్'తో పాన్ ఇండియా హిట్ ఖాతాలో వేసుకున్న ఈ భామ దక్షిణాదిన వరుస అవకాశాలతో దూసుకుపోతున్నది.
Actress Pushpalatha | తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ తెలుగు, తమిళ సీనియర్ నటి పుష్పలత (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పుష్పలత చెన్నైలోని తుదిశ్వాస విడిచారు.
టాలీవుడ్ నిర్మాత, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ దిల్ రాజు ఐటీ విచారణ ముగిసింది. బషీర్బాగ్లోని ఐటీ కార్యాలయంలో అధికారుల ఎదుట మంగళవారం దిల్ రాజు హాజరయ్యారు. సుమారు రెండు గంటల
Rag Mayur | ఇటీవల ఓటీటీలోకి వచ్చిన సివరపల్లి వెబ్ సిరీస్ పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. అదే రోజు విడుదలైన గాంధీ తాత చెట్టు చిత్రానికి కూడా విమర్శలు దక్కాయి. అయితే ఈ రెండింటిలోనూ నటించిన ఓ కుర్రాడు ఇప్పుడు టాక్
Manchu Family Disputes | ప్రముఖ తెలుగు నటుడు మంచు మోహన్ బాబు కుటుంబం వివాదం మళ్లీ మొదటికి చేరింది. కుటుంబం మధ్య ఆస్తుల గొడవలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోహన్బాబు, ఆయన తనయుడు మంచు మనోజ్ సోమవారం రంగారెడ్డ�