తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే ఘన విజయాన్ని అందుకుని టాలీవుడ్లో నాయికగా స్థిరపడిపోయింది అందాల తార కృతిశెట్టి. ఈ ఏడాది ‘శ్యామ్ సింగరాయ్' ‘బంగార్రాజు’తో తెరపైకి వచ్చిన ఈ హీరోయిన్...తాజాగా హీరో రామ్ సరసన ‘ద�
నాయిక లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘హ్యాపీ బర్త్డే’. ఈ చిత్రంలో హ్యాపీ పాత్రలో కనిపించనుందీ తార. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని న�
Sonia Akula | పక్కా మధ్య తరగతి కుటుంబం. ఆలోచనలు మాత్రం ఉన్నతం. కాబట్టే కాలేజీ రోజుల్లోనే సేవా కార్యక్రమాలు ప్రారంభించింది. అనాథ ఆశ్రమాల్లో పాఠాలు చెప్పింది. ఎన్జీవోలతో కలిసి పనిచేసింది. ఓ స్వచ్ఛంద సంస్థనూ స్థాపి�
Mamta mohandas | ‘నేను ఇప్పుడిప్పుడే నిజంగా జీవించడం ప్రారంభించాను. ఎన్నో త్యాగాలు చేసి నాకు అండగా నిలబడిన నా కుటుంబం కోసం పనిచేయడం ప్రారంభించాను’ అంటున్నది నటి మమతా మోహన్దాస్. యమదొంగ, చింతకాయల రవి, హోమం, కింగ్, �
mehreen pirzada | రాజ్యసభ సభ్యుడు ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో సినీ నటి మెహ్రీన్ పిర్జాదా పాల్గొన్నారు. రామానాయుడు స్టూడియోలో గురువారం మొక్కలు నాటారు. అనంతరం
Tollywood Actress | కెరీర్ విషయంలో నేటితరం కథానాయికల సమీకరణాలు పూర్తి వ్యాపార కోణంలోనే ఉంటున్నాయి. ఏదో ఒక భాషా చిత్రానికే పరిమితమైపోయి అక్కడే రాణిద్దామనుకునే పాత కాలపు ఆలోచనలకు స్వస్తి పలికి వివిధ భాషా చిత్రాల్ల�
చెన్నై సొగసరి శృతిహాసన్ సోషల్మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తరచు అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిస్తుంటుంది. శుక్రవారం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ అమ్మడు అభిమానులతో ప�
అదృష్టం కంటే తాను హార్డ్వర్క్నే ఎక్కువగా నమ్ముతానని అంటున్నది పూజాహెగ్డే. తొలినాళ్లలో అవకాశాల కోసం ఎదురుచూసిన రోజులను తాను ఎప్పటికీ మరచిపోలేనని చెప్పింది. ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమలో అగ్రనాయికల
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్, టాలెంటెడ్ నటీమణుల్లో రాశీ ఖన్నా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు ఈ అందాల రాశి పరిచయమైన రాశీ మొదట్లో బొద్దుగా కనిపించింది. ఇప్పుడు చాలా స్లిమ్గా మారింది. సన్నజాజ�
‘గలగల పారే ప్రవాహమే స్వచ్ఛంగా కనిపిస్తుంది. ఒకేచోట నిలిచిపోతే ఆలోచనల పదును తగ్గిపోతుంది. అందుకే నిత్యం షూటింగ్ వ్యవహారాలతో బిజీగా ఉండాలని కోరుకుంటా’ అని చెప్పింది మిల్కీబ్యూటీ తమన్నా. ప్రస్తుతం ఈ భామ �
మానసిక ప్రశాంతతతో పాటు మనోబలాన్ని ప్రోదిచేసుకోవడానికి ఆధ్యాత్మిక యాత్రలు ఉపకరిస్తాయి. నిత్యం షూటింగ్ బిజీలో ఉండే తారలు కూడా తమ పనులకు కాస్త బ్రేక్నిచ్చి అప్పుడప్పుడు ఆధ్యాత్మిక ప్రదేశాలకు తరలివెళ్
హిందీ తన మాతృభాష అయినా తెలుగును ఎంతగానో అభిమానిస్తానని చెప్పింది పంజాబీ సుందరి రాశీఖన్నా. కాస్త బొద్దుగా కనిపిస్తూనే చూడగానే ఆకట్టుకునే ముఖారవిందం, అల్లరి..అమాయకత్వం కలబోసిన అభినయంతో ఈ భామ యువతరంలో మంచ�