కృతజ్ఞత, ఓర్పుతో జీవితాన్ని గడపటం ఎలాగో లాక్డౌన్ సమయంలో అవగతమైందని చెప్పింది కేథరిన్. పుస్తక పఠనం అంటే తనకు చాలా ఇష్టమని, పుస్తకాలు చదువుతూ, కొత్త సినిమాలు చూస్తూ ఈ విరామాన్ని ఆస్వాదిస్తున్నానని తెలి
పవన్ కళ్యాణ్ వకీల్సాబ్ సినిమాతో ఈ ఏడాది హిట్ అందుకుంది నివేదా థామస్. ఈ సినిమా హిట్తో నివేదాకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి
పెళ్లి తర్వాత సినిమాల వేగాన్ని పెంచుతోంది కాజల్ అగర్వాల్. వైవిధ్యమైన కథాంశాలు, పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ కెరీర్ను తీర్చిదిద్దుకుంటోంది. తాజాగా ఆమె ఓ మహిళా ప్రధాన చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన�
తెలుగు ప్రేక్షకులకు సౌందర్యాభిలాష కాస్త ఎక్కువే. కొత్తందాలకు ఆహ్వానం పలికి ఆదరించడానికి ఎప్పుడూ ముందుంటారు. హిందీ తర్వాత జాతీయస్థాయిలో పెద్ద మార్కెట్ కలిగిన టాలీవుడ్పై కొత్త కథానాయికలు అమితాసక్తిన
కాలం వెనక్కి వెళ్లి చరిత్రను తరచి చూడాలన్న కుతుహలం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకే చారిత్రక చిత్రాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ తరహా కథాంశాల్లో నటించే అవకాశం కోసం కథానాయికలు ఎదురుచూస్తుంటా
మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంది శృతిహాసన్. ఎలాంటి భేషజాలకు తావులేకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పడమే తన నైజమని అంటోందామె. ప్రస్తుతం సమాజంలో సంకుచిత ధోరణులు పెరిగిపోయాయని..ఎలాంటి పరిణ�
నమ్మిన సిద్ధాంతాలు, వాస్తవాల కోసం నిజాయితీగా పోరాడే తమిళ రెబెల్గా తన పాత్ర విభిన్నంగా ఉంటుందని అంటోంది సమంత. ఆమె నటించిన తొలి హిందీ వెబ్సిరీస్ ‘ఫ్యామిలీమాన్-2’ ట్రైలర్ బుధవారం విడుదలైంది. ఇందులో ఉగ�
ఒత్తిడితో కూడిన నేటి బిజీలైఫ్లో మనసుకు ఆహ్లాదాన్ని పంచే వ్యాపకాల కోసం సమయాన్ని కేటాయించాలని చెబుతోంది రకుల్ప్రీత్సింగ్. కోరుకున్న ఆనందాలన్నీ పొందగలిగినప్పుడే జీవితానికి అర్థం ఉంటుందని అంటోంది. ప
ప్రణయబంధానికి పరిణయంతోనే పరిపూర్ణత సిద్ధిస్తుంది. నచ్చిన తోడుతో ఏడడుగులు నడిస్తేనే జీవితానికి సాఫల్యత లభిస్తుంది. ప్రేమలో మునిగితేలుతున్న కథానాయికలు కూడా మనసిచ్చిన చెలికాడితో పెళ్లిపీటలెక్కే మధుర ఘ�
డేట్స్ సమస్యల వల్ల నచ్చిన కథల్ని వదులుకోవడం హృదయాన్ని ఎంతగానో బాధిస్తుందని చెప్పింది కన్నడ సోయగం రష్మిక మందన్న. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కొన్ని మంచి కథలు మిస్ అవుతు�
మ్యూజిక్ వీడియోల్లో కథానాయికలు నటించే ట్రెండ్ బాలీవుడ్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దక్షిణాదిలో ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ మొదలవుతోంది. ఇటీవలే రష్మిక మందన్న గాయకుడు బాద్షాతో కలిసి హిందీ వీడియోసాంగ్
సమకాలీన తెలుగు సినిమాకు హద్దులు చెరిగిపోతున్నాయి. పాన్ఇండియా స్థాయిలో చిత్ర నిర్మాణం జరుగుతోంది. వసూళ్లపరంగా టాలీవుడ్ దేశంలోనే రెండో పెద్ద పరిశ్రమగా పేరుతెచ్చుకోవడంతో పరభాషలకు చెందిన అగ్రతారలు కూడ
జాతిరత్నాలు సూపర్ హిట్ అవ్వడంతో దాదాపు అందరికీ గ్యాప్ లేకుండా ఆఫర్లు వచ్చాయి. జాతిరత్నం హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాత్రం ఎందుకో క్లిక్ కావడం లేదు.
రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు సినీ ప్రముఖులు అంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తనదైన శైలిలో ఈద్ ముబారక్ తెలిపింది.
ఈ రోజుల్లో చాలామంది హీరోయిన్లకు అవకాశాలు రావడమే గగనంగా మారిపోయింది. అలాంటిది వచ్చిన అవకాశాలను వెనక్కి తిప్పి పంపడం అనేది దాదాపు అసాధ్యం. కానీ సాయిపల్లవి మాత్రం అలా కాదు