ప్రియాంక మోహన్ | ఒక్కసారి ఐరన్ లెగ్ ముద్ర పడిందంటే వాళ్ల వైపు చూడ్డానికి కూడా మన దర్శకులు ఆలోచిస్తుంటారు. కానీ దర్శకులు మాత్రం ఈమె వెంటనే పడుతున్నారు.
ఘట్టమనేని మంజులా స్వరూప్ దృష్టిలో పుట్టిల్లు దేవాలయం లాంటిది. అందుకేనేమో, ప్రతి ఉదయం ఓ ఫోన్కాల్ పుట్టింటికి వెళ్తుంది. ప్రతి సాయంత్రం ఆమె కారు పుట్టింటి వైపు పరుగులు తీస్తుంది. ఇక, ప్రతి బుధవారం పుట్ట�
కృతి శెట్టి | ఉప్పెన సినిమాతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది కృతి శెట్టి. ఆ సినిమా విజయం చూసిన తర్వాత స్టార్ హీరోలు కూడా క్యూ కడుతున్నారు.
mishti chakravarty | చిన్నదాన నీ కోసం తర్వాత మిస్తీ చక్రవర్తిని పూర్తిగా మరిచిపోయారు. కానీ తాను ఉన్నానని గుర్తు చేయడానికి అప్పుడప్పుడూ ప్రయత్నిస్తుంది.
టాలీవుడ్ నటి రాయ్ లక్ష్మికి ప్రమాదం జరిగింది. హైదరాబాద్లో సినిమా చిత్రీకరణ సమయంలో ఒక్కసారిగా కిందపడిపోయింది. దీంతో ఆమె కాలికి గాయమైంది. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు ఎప్పుడూ సోషల్ మీ
ఒకప్పుడు పద్దతిగా ఉండే రాశీ ఖన్నా ఇప్పుడేమో హద్దులు మీరి అందాల ఆరబోతతో హాట్ టాపిక్గా నిలుస్తుంది. లాక్ డౌన్ సమయం నుండి ఈ అమ్మడు చేసే గ్లామర్ షోకు నెటిజన్స్ మంత్ర ముగ్ధులవుతున్నారు. తాజాగా
వివాహానంతరం సినిమాల వేగం పెంచింది పంజాబీ సొగసరి కాజల్ అగర్వాల్. సెలెక్టివ్ కథాంశాలతో సత్తా చాటుతోంది. తాజాగా ఈ సుందరి అగ్ర హీరో నాగార్జునతో తొలిసారి జోడీ కట్టబోతున్నది. నాగార్జున కథానాయకుడిగా ప్రవీ�
ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన పాయల్ రాజ్పుత్ తొలి సినిమాతో కుర్రకారులకు సెగలు పుట్టించింది. రొమాన్స్, ముద్దు సన్నివేశాల్లో హీరో కార్తికేయతో పోటీ పడుతూ నటించింది. పాయల్ నట
రామ్స్, శ్వేతావర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘పచ్చీస్’. కత్తూరి కౌశిక్కుమార్, రామసాయి నిర్మాతలు. శ్రీకృష్ణ, రామసాయి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ లోగో, ఫస్ట్లుక్ను హీరో నాగార్జున విడుదల�