కరోనా సంక్షోభంలో అన్ని రకాలు జాగ్రత్తలు తీసుకుంటూనే జీవనపోరాటం సాగించాల్సిందేనని చెప్పింది సీనియర్ కథానాయిక శృతిహాసన్. మహమ్మారి అంతమయ్యేదాక వేచి చూస్తే ఆర్థికపరమైన సమస్యలు చుట్టుముడుతాయని పేర్కొ�
నిరంతరం కొత్త విషయాల్ని నేర్చుకుంటూనే ఉండాలనే సిద్ధాంతాన్ని తాను విశ్వసిస్తానని అంటోంది ప్రగ్యాజైస్వాల్. నేర్చుకోవడం ఆగిపోతే జీవితంలో ఎదగలేమని చెప్పింది. తెలుగు సినిమాలకు మూడేళ్ల పాటు దూరమైన ఆమె బా�
కథానాయికగా వినూత్న కథా చిత్రాల్లో మెప్పించిన ఛార్మి ప్రస్తుతం నిర్మాతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు పూరి జగన్నాథ్తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో ఏర్పాటు చేసిన నిర్మాణ సంస్థల�
అగ్ర కథానాయికల సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఎనలేని ఆసక్తి ఉంటుంది. స్టార్ హీరోయిన్స్ కెరీర్కు కొద్దిపాటి విరామం రాగానే వారి తదుపరి సినిమా ఏమిటనే ఉత్సుకత అందరిలో నెలకొంటుంది. అనుష్క, నిత్యామీనన్, త్రి�
కరోనా నుంచి తాను కోలుకున్నట్లు పూజాహెగ్డే తెలిపింది. అభిమానుల ప్రేమ వల్లే కొవిడ్ను తరిమికొట్టగలిగానని తెలిపింది. కొన్నిరోజుల క్రితం పూజాహెగ్డే కరోనా బారిన పడింది. అప్పటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్
ఇప్పుడు పాయల్ రాజ్పుత్ కూడా ఇప్పుడు బరువు తగ్గడానికి ఇదే చేస్తుంది. ఈమె డైటింగ్ చేసి కేవలం నెల రోజుల్లోనే 6 కిలోల బరువు తగ్గి ఆశ్చర్యపరుస్తోంది.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో కొత్తదనాన్ని, వైవిధ్యతను నమ్ముకుంటేనే రాణించగలమని విశ్వసిస్తున్నారు అందాల కథానాయికలు. కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే అవకాశం దొరికితే ప్రయోగాలతో తమ ప్రతిభను నిరూపించుకుంటున�
ఐశ్వర్య రాజేష్ .. తమిళంలో ఈ పేరుకు చాలా క్రేజ్ ఉంది. తెలుగులో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటుంది. పవన్ కళ్యాణ్ అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్తో బిజీగా ఉంది.
మళ్లీ ఫామ్లోకి వచ్చిన అంజలి | తమిళనాట ఇప్పటికీ వరస సినిమాలు చేస్తుంది అంజలి. కానీ మాతృభాషలో స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలని ప్రయత్నిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
తెలుగుతనం ఉట్టిపడే బుట్టబొమ్మ అంజలి. పదహారణాల తెలుగందానికి ప్రతీకలా కనిపించే ఈ సొగసరి తనదైన ప్రతిభతో మెప్పిస్తున్నది. పదిహేనేండ్ల కెరీర్లో తెలుగు, తమిళ భాషల్లో అనేక విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళ�
‘వకీల్సాబ్’ చిత్రాన్ని ‘పింక్’ సినిమాతో పోల్చిచూడొద్దు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథను అద్భుతంగా తీర్చిదిద్దారు’ అని చెప్పింది కథానాయిక అంజలి. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వకీల్సాబ్&