Neeraj Chopra : ఒలింపిక్స్లో రజత పతకంతో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా (Neeraj Chopra) తొలిసారి స్పందించాడు. శనివారం సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తన విజయానందాన్ని అందరితో పంచుకున్నాడు.
Paris Olymipics 2024 : పారిస్ ఒలింపిక్స్లో నాలుగో పతకం కోసం నిరీక్షిస్తున్న భారత్ నీరజ్ చోప్రా (Neeraj Chopra)పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. బుధవారం జరుగనున్న ఫైనల్లో బంగారు పతకం కోసం సహచరుడు అర్షద్ నదీమ్ (Arshad N
Paris Olympics : ప్రతిష్ఠాత్మక ప్యారిస్ ఒలింపిక్స్ పోటీలకు ఇంకా 18 రోజులే ఉంది. యువ బాక్సర్ లొవ్లినా బొర్గొహెన్ (Lovlina Borgohain) ఈసారి కచ్చితంగా పసిడి పతకం గెలుస్తానని ధీమా వ్యక్తం చేసింది.
Neeraj Chopra : అథ్లెటిక్స్లో భారత్కు తొలి పసిడి పతకం అందించిన నీరజ్ చోప్రా(Neeraj Chopra) మరో ఘనత సాధించాడు. జావెలిన్ త్రో(Javelin Throw) ఆటకు వన్నె తెచ్చిన అతను పురుషుల విభాగంలో వరల్డ్ నంబర్ 1 ర్యాంక్ సొంతం చేసుకున�
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత యువశక్తి సామర్థ్యాన్ని చూశామని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలిపారు. అత్యుత్తమ ప్రదర్శనతో భారత్ 7 పతకాలు సాధించిందని చెప్పారు. టోక్యో పారాలింపిక్స్లో కూడా భారత్
ఒలింపిక్స్ క్లోజింగ్ సెర్మనీ | Tokyo Olympics ఘనంగా ముగిశాయి. 19 రోజులపాటు మొత్తం ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ ఆటల పండుగ.. ఆదివారం క్లోజింగ్ సెర్మనీతో సాయొనారా (గుడ్బై) చెప్పింది. ముగింపు సందర్భంగా మరోసార�
Neeraj chopra | సూపర్ స్టార్ రజనీకాంత్ అంతటా ఉంటారు. చివరకు ఒలింపిక్స్లోనూ ఆయన పేరును జపిస్తున్నారు. ఇప్పుడు మీకు ఈ సీక్రెట్ అర్థమయిందా? అంటూ సోషల్ మీడియాలో ఒకటే పోస్టులు పెడుతున్నారు నెజటిన్లు.
ప్రస్తుతం దేశమంతా నీరజ్ చోప్రా గురించే మాట్లాడుకుంటోంది. అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి ఇండియన్గా చరిత్రకెక్కాడు. జావెలిన్ త్రోలో 87.58 మీటర్ల దూరం త్రో చేసి రికార్డు క్రియేట్
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత అథెట్లు, క్రీడాకారులకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నగదు బహుమతిని ప్రకటించింది. బంగారు పతకం విజేత నీరజ్ చోప్రాకు కోటి రూపాయలు, వెండి పతక�