Attack in Train : ఒలింపిక్స్ జరుగుతున్న జపాన్ రాజధాని టోక్యో పట్టణంలో కత్తిపోటు ఘటన కలకలం రేపింది. ప్యాసింజర్ల రైలులో ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో కనీసం 10 మందికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది
Neeraj Chopra | ఒలింపిక్స్ చరిత్రలో ఇండియా ఇవాళ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. నీరజ్ చోప్రా .. అథ్లెటిక్స్లోని ట్రాక్ అండ్ ఫీల్డ్ ( Track And Field ) ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.
టోక్యో ఒలంపిక్స్లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా సిల్వర్ పతకం సాధించిన విషయం తెలిసిందే. హోరా హోరిగా సాగిన ఫైనల్ మ్యాచ్లో పోరాడి ఓడిన రవి.. రజతం సొంతం చేసుకున్నాడు. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్
Hockey India Team | నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్లో పతకం నెగ్గింది. గురువారం కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత్ 5-4తో జర్మనీపై విజయం సాధించింది. ఫలితంగా టోక్యో
రజత పతకం కైవసం ఒలింపిక్స్ స్వర్ణం సాధించిన భారత తొలి రెజ్లర్గా చరిత్ర లిఖించాలనుకున్న రవి కుమార్ దహియా కల నెరవేరలేదు. పసిడి పోరులో ఓడిన ఈ హర్యానా యోధుడు రజత పతకంతో ఆకట్టుకున్నాడు. మరోవైపు స్వర్ణ ఆకాం�
Olympics | ఆసియా క్రీడలు, కామన్వెల్త్ వంటి అంతర్జాతీయ క్రీడాపోటీలు నిర్వహించినప్పటికీ.. ఒలింపిక్స్ నిర్వహించేందుకు మాత్రం భారత్కు అవకాశం రాలేదు. కనీసం ఒలింపిక్స్ నిర్వహణ కోసం పోటీ కూడా పడలేదు
Madhuri Dixit song : బాలీవుడ్ సినిమా పాట ఒకటి ఒలింపిక్స్లో వినిపించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆర్టిస్టిక్ స్విమ్మింగ్ విభాగంలో బరిలో నిలిచిన ఇజ్రాయెల్కు చెందిన మహిళా స్విమ్మర్లు.. మాధురీ దీక్షిత్ పాట ‘ఆజ నాచ్ లే
అమరావతి ,ఆగస్టు:చిరకాల స్వప్నం నెరవేర్చిన ఒలంపిక్స్ క్రీడాకారులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.”నాలుగు దశాబ్దాల తరవాత మన హాకీ క్రీడాకారుల బృందం ఒలింపిక్స్ లో దేశ కీర్తి పతాకాన్ని ర�
క్వార్టర్ ఫైనల్లో వినేశ్ ఫోగట్ ఓటమి | ఒలింపిక్స్ రెజ్లింగ్లో భారత్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మహిళల 53 కేజీల బరువు విభాగంలో క్వార్టర్ ఫైనల్లో భారత నెంబర్ వన్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఓటమిపాలైంది.
అమరావతి, ఆగస్టు :జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ టోక్యో ఒలింపిక్స్ లో భారత దేశానికి మూడో పతకాన్ని అందించిన యువ బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్ కు అభినందనలు తెలిపారు.“నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అభిన