తెలంగాణ ఉద్యోగ సంఘాలకు కేటాయించిన భూములను ఎట్టిపరిస్థితుల్లో వదులుకునే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళన మంగళవారం 35వ రోజుకు చేరింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లి అసైన్డ్ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. 17 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ రంగారెడ్డి కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ హ
న్యాయం జరిగే వరకూ అందోళన కొనసాగుతుందని భాగ్యనగర్ టీఎన్జీవోస్ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్ చెప్పా రు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో గోపన్పల్లిలో కొనసాగుతున్న భాగ్యనగర్ టీన్�
వసతి గృహ సంక్షేమ అధికారుల ప్రమోషన్స్ విషయంలో టీఎన్జీవోస్ కేంద్ర సంఘం సహకారంతో ఉన్నత అధికారులను కలిసి పరిష్కరిస్తానని టీఎన్జీవోస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి తెలిపారు. తెలంగాణ వసతి గృహ
రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలోని భాగ్యనగర్ ఎన్జీవోల స్థలాల్లో ప్రైవేట్ ఆక్రమణలను సహించేది లేదని, ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని భాగ్యనగర్ తెలంగాణ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ ఉద్యోగులకు స్థలాన్న�
రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల స్థలాల్లో ప్రైవేటు వ్యక్తులు యథేచ్ఛగా పనులు చేస్తూ.. లేఅవుట్ను ఆక్రమించడాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రెండో రోజు ఆందోళనలు కొన�
‘నమస్తే తెలంగాణ’ కథనం నిజమవుతున్నది. ఉద్యోగుల ఇండ్ల స్థలాల కోసం కేటాయించిన భూములను హస్తగతం చేసుకునేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. తెరవెనక ప్రభుత్వ పెద్దల అండతో ప్రైవేటు వ్యక్తులు ఉద్యోగుల భూముల్లో
ప్రభుత్వం ఉద్యోగులకు 51 శాతం ఫిట్మెంట్తో వెంటనే పీఆర్సీ ప్రకటించాలని టీఎన్జీవోల సంఘం నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దుచ�
రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో పనిచేసే ఉద్యోగులకు పీఆర్సీ, హెల్త్కార్డులను మంజూరు చేయాలని టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు ఇవ్వాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ స్పష్టంచేశారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో�
Mamatha Hospital | డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారిని బెదిరించి, భయబ్రాంతులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ ఇవాళ మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్ర�
TNGO | దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, ఉద్యోగులు సంఘటితమై ప్రభుత్వ పరంగా వచ్చే హక్కులను సాధించుకోవాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడ�
Ramineni Srinivasa Rao | తెలంగాణ ఉద్యమకారుడు, టీఎన్జీవో ట్రెజరర్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రామినేని శ్రీనివాసరావు (60) అలియాస్ బొట్టు శ్రీను మరణం పట్ల బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్రా