‘ఉత్తర తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కాళేశ్వరం పంపులను ఆన్ చేస్తే 15 జిల్లాలకు నీళ్లు అందుతాయి. అయినా మోటర్లు ఆన్ చేయడం లేదు. ఇకనైనా మోటర్లు ఆన్ చేయాలి.
శ్రీరాంసాగర్ ఎగువన నిర్మించిన బాబ్లీ సామర్థ్యం 2.7 టీఎంసీలు! బనకచర్ల సామర్థ్యం 200 టీఎంసీలు!! మరి.. ప్రతి ఏటా రెండు వేల టీఎంసీలకు పైగా గోదావరిజలాలు సముద్రంలో కలుస్తుంటే నాడు చంద్రబాబు బాబ్లీని ఎందుకు వ్యతిర�
బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి చొరవతో ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరు చేరింది. తుంగభద్ర నదిలో నీటిమట్టం తగ్గిపోవడంతో నియోజక వర్గంలోని రైతులు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా స�
నాగార్జునసాగర్కు ఆదివారం 1,20,528 క్యూసెక్కుల వరద రాగా, 8 క్రస్ట్ గేట్లను ఎత్తి 63,120 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 (312 టీఎంసీలు) అడుగులకుగాను ప్రస్తుతం 588 (306.1010 టీ
ర్యాలంపాడు రిజర్వాయర్లో నీటిమట్టం తగ్గడంతో కళ తప్పింది. రిజర్వాయర్లో నీటిమట్టం గణనీయంగా తగ్గింది. సామర్థ్యం 4 టీఎంసీలు ఉండగా.. గతేడాది వరకు 1.5 టీఎంసీలు నిల్వ ఉంచారు.
తాగునీటి కోసం మహారాష్ట్రలోని కోయినా నుంచి తొలుత 30 టీఎంసీలను ఆడగాలని నిర్ణయించుకున్న తెలంగాణ సర్కారు, ఇప్పుడు కర్ణాటక రాష్ర్టాన్ని కూ డా 10 టీఎంసీలు కోరాలని యోచిస్తున్నది.