Tirumala | తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది. దాదాపు 10 నిమిషాల పాటు ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టడం గమనించిన భక్తులు విజిలెన్స్ అధికారులు సమాచ�
Anna Konidela | ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి అన్నా కొణిదెల ఆదివారం తిరుమల వేంకటేశ్వరస్వామికి ఆదివారం తలనీలాలు సమర్పించారు. సింగపూర్ నుంచి కొడుకు మార్క్ శంకర్, భర్త పవన్ కల్యాణ్తో కలిసి శనివారం భారత్కు చేరుకున�
Meenakshi Chaudhary | టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తిరుమల శ్రీవారిని దర్శించారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబీకులతో వచ్చిన నటికి దేవస్థ
Nandamuri Kalyanram | టాలీవుడ్ యాక్టర్ కళ్యాణ్ రామ్ నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ అర్జున్ S/o వైజయంతి. ఈ చిత్రం వచ్చే వారం (ఏప్రిల్ 18) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్, విజయశాంతి అండ్ టీం తిరుమల శ్రీ�
Tirumala | తిరుమలకు మొదటిసారిగా వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్
Tirumala | తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri Venkateswara Temple) వారిని టాలీవుడ్ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శించుకున్నాడు.
Pooja Hegde | తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri Venkateswara Temple) వారిని టాలీవుడ్ స్టార్ నటి బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) దర్శించుకున్నారు.
Akash Ambani | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (Lord Venkateswara) వారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Akash Ambani) పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ దర్శించుకున్నారు.
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలకు అనుమతిస్తున్నట్టు టీటీడీ ప్రకటించినా.. కొందరి అధికారుల తీరుతో తెలంగాణ భక్తులు ఇబ్బందులు గురవుతున్నారు.
తిరుమలలో క్రమేణా భక్తుల రద్దీ పెరుగుతున్నది. ఉగాదితో పాటు వరుస సెలవులు ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వెళ్తున్నారు. కాగా, వేసవిలో రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో టీటీ డీ కీలక నిర్ణయం తీసు�
Tirumala | తిరుమలలో శ్రీవారి ఆలయం నుంచి విమానం మళ్లీ ప్రయాణించింది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఆలయంపై నుంచి దూసుకెళ్లింది. ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడం ఆగమశాస్త్రానికి విరుద్ధం. ఈ వ్యవహారంపై తిరుమల తిరుపతి దే
తిరుమలలో గదుల కోసం ఆన్లైన్లో వెతికిన వ్యక్తిని సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టించారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. కమలాపురికాలనీలో నివాసం ఉంటున్న చిరుమామిళ్ల ప్రసాద ర�
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవంగా కొలవబడుతున్న తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో కొనసాగుతున్న సంస్థలకు హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు కోటీ రూపాయలను విరాళంగా అందజేశారు.