TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 30న ఉగాది పండుగ సందర్భంగా మార్చి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న అష్టదళ పాదపద్మారాధన సేవను తిరుమల తిరు�
TTD Arjitha Seva Tickets | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదల పాదపద్మారాధన సేవల జూన్ నెల కోటాను మార్చి 18న ఆన్లైన్ విడు�
Teppottsavam | తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 9న రాత్రి 7 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభమవుతాయని టీటీడీ అధికారులు వివరించారు.
తిరుమలలో వీఐపీలకు గదుల కేటాయింపులో టీటీడీ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దర్శన టికెట్ వీఐపీ భక్తులకు మాత్రమే వస తి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నది. మొత్తం 7,500 గదులు ఉండగా, సీఆర్వో పరిధిలో 3,500 గద�
TTD | వేసవిలో తిరుమలను దర్శించుకునే భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ తెలిపింది. తిరుమలలో భక్తుల రద్ధీ అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పెయింట్ వేయాలని సంబంధిత అధికారులను
అదనపు ఈవో ఆదేశించారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరుడి దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 8 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో మార్చి మాసంలో జరుగునున్న విశేష కార్యక్రమాల వివరాలను టీటీడీ అధికారులు విడుదల చేశారు.
Manchu Vishnu | కన్నప్ప సినిమా (Kannappa Cinema) హీరో మంచు విష్ణు (Manchu Vishnu) మంగళవారం తిరుమల (Tirumala) శ్రీవారి (Lord Venkateshwara) ని దర్శించుకున్నారు. నటుడు శివబాలాజీ (Actor Shiva Balaji) తదతరులతో కలిసి ఆయన తిరుపతికి వెళ్లారు.
తిరుమల శ్రీవారికి హైదరాబాద్కు చెందిన భక్తుడు శ్రీనివాసులురెడ్డి టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు రూ.10 లక్షల విరాళాన్ని సోమవారం అందించారు. తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వె�
TTD Board Member | టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయ శాఖ సెక్రటరీ వి.వినయ్ చంద్ ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీక�
తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి గురువారం మరోసారి విమానం వెళ్లడం కలకలం సృష్టించింది. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు రాకపోకలు సాగించకూడదు. ఇలా తరచూ శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు �
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.