తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 23నుంచి ప్రారంభంకానున్నట్టు టీ టీడీ తెలిపింది. 9 రోజులపాటు జరిగే వేడుకలకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఒక్కోరోజు ఒక్కో వాహనంపై స్వామివారు విహరించనున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు (Salakatla Brahmotsavam) ఈ నెల 23న ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహించనున్నారు.
TTD | టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు తిరుమల అన్నమయ్య భవన్లో మంగళవారం నాడు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని
Tirumala Brahmotsavam | తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం శ్రీవారి పుష్కరిలో చక్రస్నానం వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, స్వామి ప్ర
సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన ఖరారయ్యింది. స్పీకర్ పోచారం శ్రీనివారెడ్డి ఆహ్వానం మేరకు బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు మార్చి ఒకటో తేదీన హాజరుకానున్నారు.
తిరుమల : శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్సేే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భార్య షిరాంతి రాజపక్సేతో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం ఆలయానికి �
తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ అలమేలు మంగ అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కరోనా నేపథ్యంలో ఆలయం వద్దగల �
తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం రాత�