కామారెడ్డి జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన తిమ్మాపూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వ�
తిమ్మాపూర్ మండలంలో జడ్పీ, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలన్నీ కలిపి 50ఉన్నాయి. అందులో ఒకటి నుంచి పదో తరగతి వరకు 2,762 మంది విద్యార్థులుండగా, ‘మన ఊరు-మన బడి’ కింద మొదటి విడుతలో 17పాఠశాలలు ఎంపికయ్యాయి.
సర్కారు దవాఖాన అంటే వైద్యానికే అడుగుపెట్టని ప్రజలు.. సీఎం కేసీఆర్ తెచ్చిన పెను మార్పులతో వైద్యారోగ్య కేంద్రాలకు రావడానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు క్రమం తప్పకుండా నెలనెలా పరీక
పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్నిరంగాల్లో అప్రతిహతంగా దూసుకెళ్తున్నది. స్వరాష్ట్రంలోనే సమగ్రాభివృద్ధి సాధిస్తున్నది.’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు
పేదల సొంతింటి కల నేరవేరింది. తిమ్మాపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల గృహప్రవేశం పండుగలా సాగింది. తిమ్మాపూర్లో 2.5కోట్లతో నిర్మించిన 50డబుల్ బెడ్రూం ఇండ్లను శుక్రవారం రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మె�
తిమ్మాపూర్లో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లు నేడు లబ్ధిదారులకు కేటాయింపు పేదల సొంతింటి కలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేస్తున్నది. డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అప్పగిస్తున్నది. ఈ క్రమంలో �
తిమ్మాపూర్లోని జోగయ్యపల్లిలో దారు ణం జరిగింది. ఓ స్వామీజీ హత్య మండలంలో కలకలం రేపింది. భక్తుల ముసుగులో వచ్చిన ఇద్దరు వ్యక్తులే హత్య చేసినట్లు ఎల్ఎండీ పోలీసులు విచారణలో తేల్చారు. ఎస్ఐ ప్రమోద్రెడ్డి వ�
Suryapet | జాజిరెడ్డిగూడెం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తిమ్మాపురం వద్ద జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిపై (Jangaon-Suryapet highway) రెండు బొగ్గు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.
తిమ్మాపూర్ : మండలంలోని మహాత్మానగర్ గ్రామశివారులోని రాజీవ్ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన
18 గేట్ల ద్వారా దిగువకు కొనసాగుతున్న నీటి విడుదల తిమ్మాపూర్: ఎల్ఎండీ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. గులాబ్ తుఫాన్తో ఎగువప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లోకి భారీగా ఇన్ప్లో వచ్చి చేరుత
తిమ్మాపూర్| జిల్లాలోని మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయిన పెళ్లిబృందం కారు లభించింది. అందులో మూడు మృతదేహాలు లభమయ్యాయి. కారులో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తుండగా.. వరుడు నవాజ్ రెడ్డి, ఆయన అక్క శ్�
Vikarabad | తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయిన కారు.. ఐదుగురు గల్లంతు! | వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో ప్రమాదవశాత్తు కారు కొట్టుకుపోయింది. మోమిన్పేట నుంచి రావులపల్లి వెళ్తుండగా ప్రమాదవశాత