భారత క్రికెట్లో దేశవాళీ సీజన్ ఆరంభానికి ముహూర్తం కుదిరింది. ఈనెల 28 నుంచి ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ మొదలుకానుంది. బెంగళూరు వేదికగా ఆరుజట్లతో జరుగబోయే ఈ టోర్నీ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 15 వరకు జరుగను
County Cricket | భారత క్రికెటర్లు ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో అదరకొడుతున్నారు. ఇషాన్ నాటింగ్హామ్షైర్ తరఫున, తిలక్ హాంప్షైర్ తరఫున ఆడుతున్నారు. తిలక్ మూడు ఇన్నింగ్స్లో కలిపి 176 ప
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్ (ఎంఐ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య జరిగిన ఈ సీజన్ తొలి ‘ఎల్క్లాసికో’ పోరులో చెన్నైదే పైచేయి అయింది.
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న యువ భారత జట్టు మరో ద్వైపాక్షిక సిరీస్పై కన్నేసింది. నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా.. శుక్రవారం జోహన్నెస్బర్గ్ వేదికగా ఆతిథ్య జట్టుతో �
DC vs MI : ఐపీఎల్ పదిహేడో సీజన్లో మరో ఉత్కంఠ పోరు ఉర్రూతలూగించింది. శనివారం భారీ స్కోర్లు నమోదైన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Cpitals) సూపర్ విక్టరీ కొట్టింది. జేక్ ఫ్రేజర్, స్టబ్స్ మెరుపులతో రికార్డు స�
IND vs RSA : సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డేలో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ సంజూ శాంసన్(108 : 114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచిత సెంచరీ బాదడంతో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేస
కెప్టెన్ తిలక్ వర్మ (58 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో రాణించడంతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో జమ్ము కశ�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన పోరులో తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో మేఘాలయను చిత్తు చే�
ఆసియాకప్లో ఇప్పటికే ఫైనల్కు దూసుకెళ్లిన టీమ్ఇండియా చివరి సూపర్-4 మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పాలైంది. మితిమీరిన మార్పులే రోహిత్సేనను దెబ్బకొట్టగా.. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ సూపర్ సెంచ�
Asia cricket Cup |ఆసియాకప్-2023లో దాయాదుల పోరుకు సమయం ఆసన్నమైంది. శనివారం కాండీ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులు అతృతగా ఎదురుచూస్తున్నారు.
Tilak Verma | పాక్, శ్రీలంక వేదిక జరిగే ఆసియా కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 17 మంది సభ్యులతో కూడిన జట్టులో హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మకు చోటు దక్కింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అద్భుత ప్రదర్శన
IND vs IRE | ఏడాది తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు రీఎంట్రీ ఇస్తున్న బుమ్రా.. నేడు ఐర్లాండ్తో తొలి టీ20గాయం కారణంగా చాన్నాళ్లుగా ఆటకు దూరమైన టీమ్ఇండియా పేస్గన్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీకి రంగం సిద్ధమైంది. శస