తుంగతుర్తి మండల కేంద్రంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ జన్మదిన వేడుకను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య తుంగతుర్తి మెయిన్ రోడ్�
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో కేసీఆర్ ప్రభుత్వ పాలనలో మంజూరైన వంద పడకల ఆస్పత్రి పనులను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాడికొండ సీతయ్య ప్రభుత్వాన�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీ బాకీ కార్డులను ప్రతి గడపకూ చేరవేసే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార�
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మరో వివాదంలో చిక్కుకున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్లో కుమ్ములాటలతోపాటు పలు ఆరోపణలు ఆయనపై వస్తుండగా, తాజాగా ఓ స్టింగ్ ఆపరేషన్లో ఆయన బండారం బట్టబయలైం�
రాజకీయాలతో సంభంధం లేకుండా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బీఆర్ఎస్ పా�
తుంగతుర్తి మండలంలో సన్న ధాన్యం కొనుగోళ్లు కరువయ్యాయి. ఇక్కడి పలు గ్రామాల్లో దాదాపు 500కిపైగా ఎకరాల్లో రైతులు సన్నాలు సాగు చేశారు. చేతికి వచ్చిన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లలో పోసి నెల రోజులైనా కొనుగోళ్లు చేయ�
Inter Exams | ఈ నెల 5 నుంచి జరిగే ఇంటర్మీడియేట్ పరీక్ష కేంద్రాలకు15 నిమిషాల ముందు ఉండాలన్న ప్రభుత్య నిబంధనను తక్షణమే ఉపసంహారించుకోవాలి బీఆర్ఎస్ నాయకులు మట్టిపల్లి వెంకట్ యాదవ్ ప్రభుతాన్ని డిమాండ్ చేశారు.
రుణమా ఫీ కాలేదని మహిళా రైతులు భగ్గుమన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల పరిధిలోని వెంకేపల్లిలో మంగళవారం మహిళలు తుంగతుర్తి ఎమ్యెల్యే మందుల సామేల్ను నిలదీశారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్పై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు జెండా ఎత్తారు. డీసీసీ ఉపాధ్యక్షుడు ధరూరి యోగానందచార్యులు ఆధ్వర్యంలో నియోజకవర్గవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అర్వపల్లి మండల
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్కు సొంత పార్టీ నుంచే నిరసన సెగ తాకింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలపై స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వడంలేదని సూర్యాపేట జిల్లా అర్వపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు చ
యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇద్దరి మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. సమావేశం ప్రారంభమైన �
గిరిజన జాతి అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని, ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ అభినవ సేవాలాల్గా నిలిచారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి �
తిరుమలగిరి, తుంగతుర్తి, నాగారం: ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులు పేదలకు వరమని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 68 మంది లబ్ధిదారులకు రూ. 25,78, 500 విలువైన చెక్కు�