సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మరో వివాదంలో చిక్కుకున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్లో కుమ్ములాటలతోపాటు పలు ఆరోపణలు ఆయనపై వస్తుండగా, తాజాగా ఓ స్టింగ్ ఆపరేషన్లో ఆయన బండారం బట్టబయలైం�
రాజకీయాలతో సంభంధం లేకుండా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బీఆర్ఎస్ పా�
తుంగతుర్తి మండలంలో సన్న ధాన్యం కొనుగోళ్లు కరువయ్యాయి. ఇక్కడి పలు గ్రామాల్లో దాదాపు 500కిపైగా ఎకరాల్లో రైతులు సన్నాలు సాగు చేశారు. చేతికి వచ్చిన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లలో పోసి నెల రోజులైనా కొనుగోళ్లు చేయ�
Inter Exams | ఈ నెల 5 నుంచి జరిగే ఇంటర్మీడియేట్ పరీక్ష కేంద్రాలకు15 నిమిషాల ముందు ఉండాలన్న ప్రభుత్య నిబంధనను తక్షణమే ఉపసంహారించుకోవాలి బీఆర్ఎస్ నాయకులు మట్టిపల్లి వెంకట్ యాదవ్ ప్రభుతాన్ని డిమాండ్ చేశారు.
రుణమా ఫీ కాలేదని మహిళా రైతులు భగ్గుమన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల పరిధిలోని వెంకేపల్లిలో మంగళవారం మహిళలు తుంగతుర్తి ఎమ్యెల్యే మందుల సామేల్ను నిలదీశారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్పై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు జెండా ఎత్తారు. డీసీసీ ఉపాధ్యక్షుడు ధరూరి యోగానందచార్యులు ఆధ్వర్యంలో నియోజకవర్గవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అర్వపల్లి మండల
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్కు సొంత పార్టీ నుంచే నిరసన సెగ తాకింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలపై స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వడంలేదని సూర్యాపేట జిల్లా అర్వపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు చ
యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇద్దరి మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. సమావేశం ప్రారంభమైన �
గిరిజన జాతి అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని, ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ అభినవ సేవాలాల్గా నిలిచారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి �
తిరుమలగిరి, తుంగతుర్తి, నాగారం: ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులు పేదలకు వరమని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 68 మంది లబ్ధిదారులకు రూ. 25,78, 500 విలువైన చెక్కు�
నాగారం: గ్రామాల్లో బృహత్ ప్రకృతి వనాలతో పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందని తుంగతుర్తి శాసన సభ్యు డు డాక్టర్ గాదరి కిశోర్కుమార్ అన్నారు. గురువారం నాగారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామంలో రూ. 45.20 లక�
నాగారం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కరోనా వ్యాక్సిన్ టీకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకో వాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్లు అన్నారు. గురువ�
నాగారం: అపత్కాలంలో అపద్భాందవుడిలా సీఎం కేసీఆర్ అన్ని వేళల్లో నిరుపేదలకు అండగా ఉంటున్నారని తుంగతు ర్తి శాసనసభ్యుడు గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుదవారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో నాగారం మండలం లోని ప�