తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం తుంగతుర్తి మండల పరిధిలోని కేజీవీబీ పాఠశాల, ఎంఆర్సీలో పని చేస్తున్న సర్వ శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పో�
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ ఈ నెల 20న సూర్యాపేట కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అనంతుల మల్లయ్య, యల్క సోమయ్య గౌడ్ పిలుప
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో గురువారం విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహిళ కోట కనకలక్ష్మీ (60) ని ఆమె భర్త సత్యనారాయణ దారుణంగా హత్య చేసి చంపాడు. అనంతరం తాను ఉరి �
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఉమ్మడి ఏపీకి చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ సీతయ్య అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు..
కుల వృత్తిదారులను ఇబ్బందులు పెడితే ఊరుకోమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల పరిధిలోని కరివిరాల కొత్తగూడెం గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర�
పౌర హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే' (పౌర హక్కుల దినోత్సవం) ము�
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రానికి చెందిన జలగం మమతకు జూలై 2025లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ చేతుల మీదుగా మంజూరు పత్రం అందజేశారు. అనంతరం అధికారులు ఆన్లైన�
ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నాయకులు ఎంఈఓ బోయిని లింగయ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నియోజక
కల్లాలల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని బీఆర్ఎస్ నేత మట్టిపల్లి వెంకట్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్�
తుంగతుర్తి మండల కేంద్రంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ జన్మదిన వేడుకను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య తుంగతుర్తి మెయిన్ రోడ్�
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో కేసీఆర్ ప్రభుత్వ పాలనలో మంజూరైన వంద పడకల ఆస్పత్రి పనులను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాడికొండ సీతయ్య ప్రభుత్వాన�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీ బాకీ కార్డులను ప్రతి గడపకూ చేరవేసే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార�
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మరో వివాదంలో చిక్కుకున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్లో కుమ్ములాటలతోపాటు పలు ఆరోపణలు ఆయనపై వస్తుండగా, తాజాగా ఓ స్టింగ్ ఆపరేషన్లో ఆయన బండారం బట్టబయలైం�
రాజకీయాలతో సంభంధం లేకుండా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బీఆర్ఎస్ పా�
తుంగతుర్తి మండలంలో సన్న ధాన్యం కొనుగోళ్లు కరువయ్యాయి. ఇక్కడి పలు గ్రామాల్లో దాదాపు 500కిపైగా ఎకరాల్లో రైతులు సన్నాలు సాగు చేశారు. చేతికి వచ్చిన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లలో పోసి నెల రోజులైనా కొనుగోళ్లు చేయ�