అర్వపల్లి: సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి నోచుకు న్నాయని తుంగతుర్తి ఎ మ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని యోగానంద లక్ష�
శాలిగౌరారం: తుంగతుర్తి నియోజకవర్గంలో ఊరురా గులాబీ జెండా రెపరెపలాడాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిం�
తిరుమలగిరి: దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళిత బాంధవుడు అభినవ అంబేద్కర్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని తుంగుతర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. దళిత బంధు ఫైలట్ ప్రాజెక్టుకు తిరుమలగిరి మండ�
అర్వపల్లి: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తుంది. మండలంలోని జాజిరెడ్డిగూడెం వద్ద మూసీ ఏరు వరద నీటితో పూసి పారుతుంది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి మూసీ ప్రాజెక్టులోకి భా�
బిందు, తుంపర, పాలిషీట్స్, పందిరి సాగు పద్దతిలో పంటల అధిక దిగుబడి సూక్ష్మ సేద్యానికి సబ్సిడీ పట్ల రైతుల హర్షం జిల్లాలో 375యూనిట్లు కేటాయింపు తుంగతుర్తి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల దృష్ట్యా స�
రెండు సముదాయాలుగా నిర్మితమైన అద్భుత అష్టలింగేశ్వరాలయం కాకతీయుల కాలంలో రెడ్డి రాజులు నిర్మించినట్లు చెప్తొన్నచరిత్ర ఆలయాల్లో నేటికి చెక్కుచెదరని అలనాటి శిల్పకళా నైపుణ్యం పురావస్తు ,దేవాదాయ, పర్యాటక శ
తుంగతుర్తి: అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో తుంగతుర్తి పట్టణ కేంద్రాని
అన్నా చెల్లెళ్లు… అక్కా తమ్ముళ్ల ఆత్మీయ అనురాగానికి ప్రతిక అయిన రక్షాబంధన్ వేడుకలను ఆదివారం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరపుకున్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికి తన సోదరి, ఐసీడీఎస్
గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి విద్యార్థులు పోటీపడుతున్నారు. కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకులాలకు విశేష ఆదరణ లభిస్తున్నదనడానికి ఈ చిత్రం నిదర్శనంగా నిలు