తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్పై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు జెండా ఎత్తారు. డీసీసీ ఉపాధ్యక్షుడు ధరూరి యోగానందచార్యులు ఆధ్వర్యంలో నియోజకవర్గవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అర్వపల్లి మండల
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్కు సొంత పార్టీ నుంచే నిరసన సెగ తాకింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలపై స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వడంలేదని సూర్యాపేట జిల్లా అర్వపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు చ
యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇద్దరి మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. సమావేశం ప్రారంభమైన �
గిరిజన జాతి అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని, ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ అభినవ సేవాలాల్గా నిలిచారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి �
తిరుమలగిరి, తుంగతుర్తి, నాగారం: ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులు పేదలకు వరమని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 68 మంది లబ్ధిదారులకు రూ. 25,78, 500 విలువైన చెక్కు�
నాగారం: గ్రామాల్లో బృహత్ ప్రకృతి వనాలతో పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందని తుంగతుర్తి శాసన సభ్యు డు డాక్టర్ గాదరి కిశోర్కుమార్ అన్నారు. గురువారం నాగారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామంలో రూ. 45.20 లక�
నాగారం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కరోనా వ్యాక్సిన్ టీకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకో వాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్లు అన్నారు. గురువ�
నాగారం: అపత్కాలంలో అపద్భాందవుడిలా సీఎం కేసీఆర్ అన్ని వేళల్లో నిరుపేదలకు అండగా ఉంటున్నారని తుంగతు ర్తి శాసనసభ్యుడు గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుదవారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో నాగారం మండలం లోని ప�
అర్వపల్లి: సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి నోచుకు న్నాయని తుంగతుర్తి ఎ మ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని యోగానంద లక్ష�
శాలిగౌరారం: తుంగతుర్తి నియోజకవర్గంలో ఊరురా గులాబీ జెండా రెపరెపలాడాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిం�
తిరుమలగిరి: దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళిత బాంధవుడు అభినవ అంబేద్కర్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని తుంగుతర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. దళిత బంధు ఫైలట్ ప్రాజెక్టుకు తిరుమలగిరి మండ�
అర్వపల్లి: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తుంది. మండలంలోని జాజిరెడ్డిగూడెం వద్ద మూసీ ఏరు వరద నీటితో పూసి పారుతుంది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి మూసీ ప్రాజెక్టులోకి భా�
బిందు, తుంపర, పాలిషీట్స్, పందిరి సాగు పద్దతిలో పంటల అధిక దిగుబడి సూక్ష్మ సేద్యానికి సబ్సిడీ పట్ల రైతుల హర్షం జిల్లాలో 375యూనిట్లు కేటాయింపు తుంగతుర్తి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల దృష్ట్యా స�