హైదరాబాద్లో ని చందానగర్ ఖజానా జ్యువెలరీలో దుండగులు తుపాకులతో వచ్చి సిబ్బందిపై కా ల్పులు జరిపి బంగారం, వెండి ఆభరణ లు చోరీచేసి పాపోయారు. మంగళవా రం పటాన్చెరు పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. పటాన్చెరు ఎస్హ
Hyderabad | హైటెక్సిటీ కూతవేటు దూరంలో ఓ ఇంట్లోకి చోరబడ్డ దుండగులు.. ఆ ఇంట్లో నివసిస్తున్న వృద్దదంపతులపై దాడి చేసి.. బంగారం, వెండి ఆభరణాలు.. నగదును దోచుకెళ్లిన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోట
చందానగర్ పోలీస్ స్టేషన్కు సరిగ్గా కిలోమీటర్ దూరంలో.. కాలినడకన నడుచుకుంటూ వెళితే 5 నిమిషాల సమయం మంగళవారం ఉదయం సరిగ్గా 10.35నిముషాలు.. చందానగర్లోని ఖజానా జువెల్లర్స్ షోరూమ్..మాస్క్లు ధరించి ఒక్కసారిగ�
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. స్థానిక బొర్ర గణేష్ కాలనీలో గల నాలుగు ఇండ్లలో చిల్లర వస్తువులు, బియ్యం సంచులు, సీలింగ్ ఫ్యాన్లు, ఎత్తుకెళ్లారు.
బాధితుల దృష్టి మళ్లించిన దుండగులు వేర్వేరు చోట్ల రెండు సెల్ఫోన్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగాయి. బాధితుల కథనం ప్రకారం.. పీవీఎన్ కాలనీకి చెందిన తేజ ఉదయం పాలు కొనడ�
ATM | గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎం(ATM) చోరీకి ప్రయత్నించి విఫలమైన సంఘటన జోగుళాంబ గద్వాల(Gadwala) జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. గద్వాల టౌన్ ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Narayanapet | పార్క్ చేసిన కారు అద్దాలు(Car windows) పగులగొట్టి రూ.3లక్షలు గుర్తు తెలియని దుండగులు(Thugs) దోచుకెళ్లిన( Looted) సంఘటన నారాయణపేట(Narayanapet) జిల్లా కేంద్రంలోని చౌక్ బజార్లో చోటు చేసుకుంది.
Crime news | రేణుక ఎల్లమ్మ ఆలయం(Ellamma temple)లో గుర్తు తెలియని దుండగులు(Thugs) చోరికి పాల్పడ్డారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోటు చేసుకుంది. స్థానికులు, ఆలయ నిర్వాహకుల క�
Pepper spray | మైలార్దేవ్పల్లిలో దొంగలు(Thugs) రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడి పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. విధుల్లో భాగంగా ఎక్సైజ్ పోలీసులు(Excise police) తనిఖీలు చేపట్టారు. గంజాయి తరలిస్తు