న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: కండ్లలో కారం కొట్టి ఇద్దరు వ్యక్తుల నుంచి దాదాపు రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దోచుకున్న ముగ్గురు దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే దుండగులు పేటీఎం ద్వారా చేసిన రూ.100 ట్
మంచిర్యాలలో బీజేపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టీఆర్ఎస్ నాయకులపై దాడికి తెగబడ్డారు. పాలు, పాల ఉత్పత్తులపై కేంద్రప్రభుత్వం జీఎస్టీ విధించడంపై నిరసిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత�
Crime news | గద్వాల పట్టణంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్లోని ఆరు దుకాణాల్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించారు. కాగా, గద్వాల పోలీసులు, బిగ్ సి నిర్వాహకులు రావడంతో దుండగులు పరారైనా ఘటన శనివారం అర్ధరాత్రి చోటు
క్రైం న్యూస్ | హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై పెంపుడు కుక్కలతో వదిలి భయబ్రాంతులకు గురి చేసిన ఘటన బంజారా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు �