girl gang raped | కదులుతున్న కారులో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె స్నేహితురాలిని కారు నుంచి తోసివేయడంతో మరణించింది. బాధితురాలి ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు ఆ కారును అడ్డుకున్నారు. కాల్పులు జరిపి నింద�
Vande Bharat Train | వందే భారత్ రైలుపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ఒక కోచ్లోని కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ కోచ్లోని ప్రయాణికులు ఆందోళన చెందారు. పంజాబ్లో ఈ సంఘటన జరిగింది.
Van Thrown Into Air | మండే వేసవి వల్ల పలు వాహనాలకు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక వ్యాన్కు మంటలు వ్యాపించాయి. అయితే ఉన్నట్టుండి పేలడంతో ఆ వాహనం గాల్లోకి ఎగిరింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
man dies after firecrackers thrown at him | ఒక వ్యక్తి వెనుక పటాకులు కాల్చడంతో అతడు కుప్పకూలి మరణించాడు. (man dies after firecrackers thrown at him) ఈ సంఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
UP Shocker | ఈవ్ టీజర్లు ఒక యువతిని కదులుతున్న రైలు ముందుకు తోశారు. రైలు కింద పడిన ఆమె ఒక చేయి, రెండు కాళ్లు కోల్పోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ యువతి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది. ఉత్తరప్రదేశ్లోన�
Woman throws days old daughter | ఒక తల్లి రోజుల పసిబిడ్డను బిల్డింగ్ 14వ అంతస్తు పైనుంచి విసిరేసింది. (Woman throws days old daughter) కిందపడి తీవ్రంగా గాయపడిన ఆ పసిపాప చనిపోయింది. దివ్యాంగురాలైన ఆ మహిళ ఇలా ఎందుకు చేసింది అన్న దానిపై పోలీసులు దర
Shoe Thrown At SP Leader | సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేతపై ఒక వ్యక్తి షూ విసిరాడు (Shoe Thrown). ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు అతడ్ని చితకబాదారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ �
Boy Thrown To Ground and Killed By Seer | ఒక సాధువు వింతగా ప్రవర్తించాడు. ఐదేండ్ల బాలుడ్ని పైకి ఎత్తి పలుమార్లు నేలపై పడేసి చంపాడు (Boy Thrown To Ground and Killed By Seer). ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని మథుర
బీజేపీలో వ్యవస్థీకృత మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా పార్టీలో కీలకమైన పార్లమెంటరీ బోర్డుతో పాటు సెంట్రల్ ఎలక్షన్ కమిటీని బుధవారం పునర్వ్యవస్థీకరించారు. పార్లమెంటరీ బోర్డు నుంచి బీజేపీ కీల
‘పట్టణ ప్రగతి’లో చేపట్టిన ప్రతి పనినీ పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. నగరంలోని పలు డివిజన్లలో గురువారం బైక్పై విస్తృతంగా పర్యటించిన ఆయన.. పారిశుధ్య పనులను పరిశీ�