ఉత్తరప్రదేశ్లోని రామ్గంగ నదిలో ఆదివారం కారు పడిపోవడంతో ముగ్గురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. సురక్షితం కాని మార్గంలో వెళ్లేలా డ్రైవర్ను జీపీఎస్ తప్పు దారి పట్టించడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుంద
అన్నదమ్ములైన ఆ చిన్నారులు కొత్త బట్టలు వేసుకొని దసరా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. ఇంట్లో అందరితో సరదాగా గడుపుతుండగా.. అలా బయటికి వెళ్లొద్దామంటూ వారిని తండ్రి బైక్పై బయటికి తీసుకెళ్లాడు. ఇద్ద�
చేపలవేటకు వెళ్లిన మహారాష్ట్రకు చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. మహారాష్ట్ర నాందెడ్ జిల్లా నవీ అబాదికి చెందిన నాగుల్ వాడే విజయ్ (28), నాగుల్ వాడే ఆకాశ్ (26), నాగుల
Rains | ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం మొదలైంది. వర్షంతో నగరంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
తెల్లారితే పెండ్లి భాజాలతో మార్మోగాల్సిన ఇంట్లో తీవ్ర విషా దం నెలకొన్నది. బంధువులతో కలిసి ట్రాక్టర్లో పెండ్లి కూతురును తీసుకొచ్చేందుకు ఆనందంగా బయలుదేరినవారు మరికొద్దిసేపట్లో పెండ్లి కూతురు ఇంటికి చ
పండుగ సంబురంలో మునిగిన ఆ తండాలో ఒక్కసారిగా తీరని విషాదం అలుముకుంది. దుర్గమ్మ వేడుకల కోసం ఏర్పాట్లు చేసుకుంటుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృత్యువాతపడడం ఉమ్మడి జిల్లావాసులను తీవ్ర దిగ్భ్రాంతికి
Warangal | వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్యా తండాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. విద్యుదాఘాతంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు దేవేందర్, రవి, సునీల్గా గుర్తించారు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా �