Thorrur | తొర్రూరు మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్కు దక్కకుండా ఉండాలని కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నది. నిన్న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది
Thorrur | మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఉద యం 10 గంటలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తొమ్మిది మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలి�
Thorrur | తొర్రూరు మున్సిపల్ కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇవాళ మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కౌన్సిలర్లు, ముఖ్య నేతలు అక్కడిక
Thorrur Municipality | తొర్రూర్ మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌడీయిజం ప్రదర్శించింది. తొర్రూర్ మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్తున్న బస్సుప
Kadiyam Kavya | మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ తొండి రాజకీయం చేస్తున్నదని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చిన మున్సిపాలిటీలను కూడా దక్క�
మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ సత్తా చాటింది. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికలు జరిగిన 12 మున్సిపాలిటీల్లో రెండు చోట్ల విజయ
ఎన్నికలేవైనా బీఆర్ఎస్దే విజయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న నేపథ్యంలో పాలకుర్తి, దేవరుప్పులలో బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవా�
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవుటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టుకు సమీపంలోని తొర్రూర్ ప్రాంతంలోని 105 ప్లాట్లకు శనివారం నిర్వహించిన బహిరంగ వేలంలో గజానికి గరిష్ఠంగా రూ.45వేల ధర పలికింది. బాటసిం
శాంతియుతంగా ఆందోళనలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన క
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గోపాలగిరిలో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులో గందరగోళం నెలకొన్నది. ఇల్లు ఒకరు కడితే.. బిల్లు మరొకరి ఖాతాలో జమ చేశారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు (Thorrur) మండల పరిధిలో రాత్రివేళల్లో లారీల డ్రైవర్ల నిర్లక్ష్యంతో జరిగే ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిద్రమత్తులో వాహనాలు నడపడం వల్ల రోడ్లపై ప్రమాదాలు పునరావృతమవుతుండటం�