Water leak | వనం చెరువు తూము దగ్గర నుండి నీళ్లు బయటకు లీక్ అవుతున్నాయి. ఈ విషయమై స్పందించిన మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి తహసీల్దార్ శ్రీకాంత్ గారితో, డీఈఈ శ్రీనివాస్, ఏఈఈ అస్మాతో మాట్లాడట�
ATMA Committee | తొగుట మండలంలో పంచాయతీరాజ్ ఏఈగా, డీఈగా రామకృష్ణారెడ్డి అనేక సేవలు అందించారని దుబ్బాక ఆత్మకమిటీ చైర్మన్ గాందారి నరేందర్ రెడ్డి కొనియాడారు.
Cheruvu Gandi | తొగుట చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో అధికంగా వర్షపాతం నమోదైందని సీఐ లతీఫ్ తెలిపారు. తొగుట మండలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైన వెంటనే తమకు సమాచారాన్ని అందించాలని సూచించారు.
ASI | తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన నరమెట్ట రాములు తండ్రి మరణించిన తర్వాత. తల్లి ఎల్లవ్వ అన్నీ తానై కష్టపడి కొడుకును చదివించింది. ఇందులో భాగంగానే 2016న మనోజ్ కుమార్ కు కేంద్ర ప్రభుత్వ విభాగంలో �
వ్యవసాయ సాగులో ఉన్న సమస్యలను, వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై గుడికందుల గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోగ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం వివరించా�
Buffalo | గత రెండు మాసాలుగా మైసమ్మ పోతుల దాడి మూలంగా చాలా మందికి గాయాలయ్యాయని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి తెలిపారు. ఇటీవల మంతూర్కు చెందిన గొర్రె తిరుపతి రెడ్డికి, వెంకట్రావుపేట
Spot Admissions | తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికిగాను ఎంపీసీ, బైపీసీ గ్రూప్ నందు మొదటి సంవత్సరంలో మిగిలిపోయిన ఇంటర్మీడియట్ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్�
అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేటలో చోటు చేసుకుంది. తొగుట ఎస్సై రవికాంతారావు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మన్న�
మండుటెండల్లో తాగడానికి నీళ్లు లేక ప్రజలు తల్లడిల్లుతున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ఎల్లారెడ్డిపేటలో 15 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్ప డం లేదు. ఎండల తీవ్రత పెరు
సిద్దిపేట : జిల్లాలోని తోగుట మండలంలో ఆదివారం విషాద సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి చెరువులో మునిగి చనిపోయాడు. చేపల వేటకు వెళ్లిన గ్రామానికి చెందిన గుమ్ముల కనకయ్�