సినిమా వసూళ్లలో పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని, అద్దె ప్రాతిపదికన సినిమాల్ని ప్రదర్శించడం వల్ల నష్టాలొస్తున్నాయని సింగిల్ థియేటర్ల యాజమాన్యాలు జూన్ 1 నుంచి బంద్ నిర్వహించే యోచనలో ఉన్న విషయం తెల
ఒకప్పుడు సినిమా అంటే ఓ ఎమోషన్. సినిమా థియేటర్ ఓ జ్ఞాపకం. సినిమా అంటే చాలు జనం ఎగబడేవారు. పల్లెటూర్ల ప్రజలు ఏకంగా ఎడ్ల బండ్లు కట్టించుకొని మరీ థియేటర్లకు వెళ్లేవారు. ఆ కాలంలోనే మాయాబజార్, లవకుశ లాంటి సిన�
చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం.. చల్లని గాలి.. చేతిలో ఇష్టమైన ఫుడ్.. మనసుకు నచ్చిన సినిమా.. అదీ అతిపెద్ద స్క్రీన్పై.. ఆహా..ఆ కిక్కే వేరు కదా.. ఇలా నగరవాసులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి ఓపెన్ ఎయిర్ థియేటర�
ఓటీటీ ధాటికి విలవిల్లాడుతున్న థియేటర్లు ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రూపాయికే 30 నిమిషాలపాటు అప్కమింగ్ సినిమాల ట్రైలర్ వీక్షించే ఆఫర్ను తీసుకొచ్చాయి. కేవ
Bheemla nayak | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా శుక్రవారం విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధనపు షోలు వేయకూడదని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలని ఆంధ్రప్రద�
AP cinema Theaters | ఏపీలో కొన్నాళ్లుగా ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా ఉంది. థియేటర్స్ తెరుచుకోమని చెప్పారు కానీ మరీ దారుణంగా 5 రూపాయల టికెట్ పెట్టారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియక తికమక పడుతున్నారు థియేటర్
akhanda movie | నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగానే విడుదలైంది. గత కొన్ని నెలలుగా కళ తప్పిన బాక్సాఫీస్ దగ్గర రచ్చ రచ్చ చేస్తుంది అఖండ సినిమా. దీనికి వస్తున్న రెస్పాన్స్ చూసి అంత
AP theaters | దసరా పండక్కి ముందు టాలీవుడ్ నిర్మాతలకు తీపికబురు చెప్పాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ . అక్కడ థియేటర్స్ ఓనర్లకు.. నిర్మాతలకు మంచి వార్త చెప్పాడు. కరోనా కారణంగా చాలా రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో థియ
‘థియేటర్స్లో కాకుండా ఓటీటీలో సినిమాను విడుదలచేస్తున్నందుకు నన్ను కొందరు విమర్శించారు. వారిపై నాకు ఎంతో గౌరవముంది. నేను వారి కుటుంబంలో ఓ సభ్యుడిగానే భావిస్తున్నా. కాసేపు నన్ను తమ కుటుంబం నుంచి వెలివేశ�
సింగిల్ స్క్రీన్ థియేటర్లకు వర్తింపుకరోనా సెకండ్వేవ్ ప్రభావంతో గడచిన మూడునెలలుగా మూతపడివున్న థియేటర్లు త్వరలో పునఃప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే లాక్డౌన్ వల్ల కలిగిన నష్టాల నుంచి తమను
దాదాపు మూడు నెలల విరామం తర్వాత థియేటర్లలో బొమ్మ పడబోతున్నది. ఈ నెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్స్ పునఃప్రారంభంకాబోతున్నాయి. కరోనా సెకండ్వేవ్ ఉధృతితో ఏప్రిల్ నెలలో థియేటర్లు మూతపడ్డా�
‘థియేటర్ల వ్యవస్థ బాగుంటేనే సినీ పరిశ్రమ మనుగడసాగిస్తుంది. థియేటర్లు లేకపోతే స్టార్డమ్కు విలువ ఉండదు’ అని అన్నారు ఎస్.కె.ఎన్. నిర్మాత, సహనిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు చిత్రసీమలో తన ప�