దాదాపు మూడు నెలల విరామం తర్వాత థియేటర్లలో బొమ్మ పడబోతున్నది. ఈ నెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్స్ పునఃప్రారంభంకాబోతున్నాయి. కరోనా సెకండ్వేవ్ ఉధృతితో ఏప్రిల్ నెలలో థియేటర్లు మూతపడ్డా�
‘థియేటర్ల వ్యవస్థ బాగుంటేనే సినీ పరిశ్రమ మనుగడసాగిస్తుంది. థియేటర్లు లేకపోతే స్టార్డమ్కు విలువ ఉండదు’ అని అన్నారు ఎస్.కె.ఎన్. నిర్మాత, సహనిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు చిత్రసీమలో తన ప�
కరోనా సెకండ్ వేవ్ వలన ఏప్రిల్ నుండి అన్ని రంగాలు పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుతుండడంతో మళ్లీ షూటింగ్స్ ఊపందుకున్నాయి. కొన్ని చోట్ల థియేటర్స్ కూడా తిరిగి తె�
కరోనా సెకండ్ వేవ్ మూలంగా థియేటర్లు మూతపడటంతో అగ్రకథానాయకులు సైతం ఓటీటీల బాట పట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రవితేజ కథానాయకుడిగా నటించిన ‘ఖిలాడి’ సినిమా ఓటీటీలోనే విడుదలకాబోతున్నట్లు వార్తలొచ్�