కరోనా సెకండ్ వేవ్ వలన ఏప్రిల్ నుండి అన్ని రంగాలు పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుతుండడంతో మళ్లీ షూటింగ్స్ ఊపందుకున్నాయి. కొన్ని చోట్ల థియేటర్స్ కూడా తిరిగి తె�
కరోనా సెకండ్ వేవ్ మూలంగా థియేటర్లు మూతపడటంతో అగ్రకథానాయకులు సైతం ఓటీటీల బాట పట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రవితేజ కథానాయకుడిగా నటించిన ‘ఖిలాడి’ సినిమా ఓటీటీలోనే విడుదలకాబోతున్నట్లు వార్తలొచ్�