The Kerala Story | వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’ విడుదలపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరుపనున్నది. సినిమా విడుదలపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ
Ada Sharma | ‘ది కేరళ స్టోరీ’లో కీలక పాత్ర పోషించిన నటి అదా శర్మ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ముంబయిలోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో చిత్రబృందం వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అ
The Kerala Story | వివాదస్పద సినిమా ‘ది కేరళ స్టోరీ’ని (The Kerala Story) ఎందుకు బ్యాన్ చేశారని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగే తమిళనాడులో ఈ సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద సెక్యూరిటీని ఏర�
The Kerala Story | బుధవారం ఒక ప్రముఖ థియేటర్లో ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రత్యేక షో కోసం ఏర్పాట్లు చేశారు. కొందరు బీజేపీ సీనియర్ నేతలను దీనికి ఆహ్వానించారు. అయితే సుమారు 12 మంది మాత్రమే ఈ స్పెషల్ షో చూసేందుకు వచ్చార�
The Kerala Story | దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది ‘ది కేరళ స్టోరీ’ చిత్రం. అదాశర్మ హీరోయిన్గా సుదీప్తోసేన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని పలువురు సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున�
వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’పై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ సోమవారం చెప్పారు.
ది కేరళ స్టోరీ ( the kerala story) మూవీని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సోమవారం నిషేధించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ, విద్వేష నేరాలు, హింస ప్రజ్వరిల్లకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకు
The Kerala Story | వివాదస్పద సినిమా ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) దేశంలోని పలు చోట్ల ఘర్షణలకు దారి తీస్తున్నది. ఈ సినిమాను యువతులు చూడాలంటూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ), భజరంగ్ దళ్ సభ్యుడు వాట్సాప్లో పోస్ట్ చేశాడు. �
‘ది కేరళ స్టోరీ’ సినిమా వివాదం సృష్టిస్తున్న వేళ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా సొంత రాష్ట్రం గుజరాత్లో వేల మంది మహిళలు అదృశ్యమయ్యారనే విషయం సంచలనంగా మారింది.
The Kerala Story | వివాదస్పద ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమా ప్రదర్శనను తమిళనాడులో నిలిపివేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాపై నిషేధం విధించనప్పటికీ థియేటర్ యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా ప్రదర్శన వల్ల
రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ రాజేసిన మతచిచ్చు మణిపూర్ను దహిస్తున్నది. ఘర్షణల్లో ఇప్పటికే 54 మందికి పైగా మరణించారు. ఈశాన్యంలో ఇంత సంక్షోభం కొనసాగుతున్నా.. ‘రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిం�
దేశంలో మత అల్లర్లే లక్ష్యంగా ‘ది కేరళ స్టోరీ’ సినిమాను తీశారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు తైజుల్ ఇస్లాం ఆరోపించారు. ఈ సినిమా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందని �
The Kerala Story | యువతలో మత విద్వేషం రగిల్చేందుకు బీజేపీ నేత ప్రయత్నించారు. వివాదస్పద ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమాను హిందూ యువతులకు ప్రత్యేకంగా చూపించారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది.
Asaduddin Owaisi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Mod)పై మజ్లిస్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi ) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం మోదీ ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story)ని ఉపయోగించుకుంటున్నారని ఆర�