కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా మలయాళం పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. లూసిఫర్ రీమేక్ (Lucifer Remake)పై మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన�
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు తమన�
ప్రస్తుతం టాలీవుడ్లో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ జోరు నడుస్తుంది. ఆయన అందించిన బాణీలకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తుండడంతో పాన్ ఇండియా సినిమాలు కూడా థమన్ వెనుక పడుతున్నాయి. అల వైకుంఠపురముల�
తమన్ గొప్ప మనసును చాటుకున్నాడు. కరోనాతో మరణించిన కీబోర్డు ప్లేయర్ ఫ్యామిలీకి ఆర్థిక సాయం అందించాడు. వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు.
కరోనా లాక్డౌన్ తో టెన్షన్ లో ఉన్న జనాలను తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ ఎంటర్ టైన్ చేశాడు యువ సంగీత దర్శకుడు ఎస్ థమన్. సాంగ్స్ అయినా, బీజీఎం అయినా థమన్ ఇచ్చిన మ్యూజిక్ కు ఫిదా అవ్వాల్సిందే.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలుగా రూపొందిన చిత్రం అల వైకుంఠపురములో. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ను షేక్ చేసిన ఈ చిత్రం �
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం గాల్లో తేలిపోతున్నారు. దానికి కారణం ఆయన నటిస్తున్న సినిమాలు.. వాటికి సంబంధించిన అప్డేట్లు వరుసగా వస్తుండటం. పవన్ అభిమానులు ఇప్పుడు వకీల్ సాబ్ ఫీవర్లో ఉన్నారు. ఈ సినిమా �
కాఫీ ట్యూన్స్ ఇస్తే ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ అన్నం పెడుతుందా.. ఈ డైలాగ్ చాలా ఫేమస్ సోషల్ మీడియాలో మీమర్స్ ఈ డైలాగ్ తో ఆడుకున్నారు. ఈ మాట ఎవరు వాడారో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. రెండేళ్ల కిం
టాలీవుడ్ యాక్టర్ పవన్కల్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం కోసం ప్రమోషన్స్ షురూ చేశారు డైరెక్టర్ వేణు శ్రీరామ్ అండ్ టీం. పింక్ రీమేక్గా తెరకెక్కుత