అల్లు అర్జున్ చేసిన దర్శకులితో మళ్లీ మళ్లీ చేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పటికే సుకుమార్తో కలిసి ఆర్య, ఆర్య 2 చిత్రాలు చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమా
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ‘వకీల్ సాబ్’ సినిమా ఎలాంటి ఫలితం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా సమయంలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టి
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ప్రస్తుతం స్పెయిన్లో టాకీపార్టుతోపాటు పాటల చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
Tollywood) యాక్టర్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ (Godfather). మోహన్ రాజా అండ్ టీం హైదరాబాద్ కు రాగానే మ్యూజిక్ సెషన్స్ ను మొదలుపెట్టింది.
సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10న బైక్పై నుండి కింద పడి తీవ్ర గాయాలతో అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. తేజ్ ఆసుపత్రిలో చేరి 20 రోజులు అయింది. ఇప్పటికీ ఆయన ఆరోగ్యంపై అభిమానులలో ఆందోళన ఉ
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇప్పుడు దూసుకెళ్తున్నాడు. కొత్త సినిమా అనౌన్స్ అయిందంటే చాలు.. మ్యూజిక్ డైరెక్టర్ పేరు థమన్ అనే కనిపిస్తుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే వకీల్సాబ్, యువరత్న వంటి సినిమాలతో హ
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇక లూసిఫర్ రీమేక్ (Lucifer Remake) పై తన ఫోకస్ పెట్టాడు చిరు. ఈ ప్రాజెక్టు షూటింగ్ నేటి నుంచి ప్రారంభమైంది.
కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా మలయాళం పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. లూసిఫర్ రీమేక్ (Lucifer Remake)పై మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన�
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు తమన�
ప్రస్తుతం టాలీవుడ్లో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ జోరు నడుస్తుంది. ఆయన అందించిన బాణీలకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తుండడంతో పాన్ ఇండియా సినిమాలు కూడా థమన్ వెనుక పడుతున్నాయి. అల వైకుంఠపురముల�
తమన్ గొప్ప మనసును చాటుకున్నాడు. కరోనాతో మరణించిన కీబోర్డు ప్లేయర్ ఫ్యామిలీకి ఆర్థిక సాయం అందించాడు. వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు.
కరోనా లాక్డౌన్ తో టెన్షన్ లో ఉన్న జనాలను తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ ఎంటర్ టైన్ చేశాడు యువ సంగీత దర్శకుడు ఎస్ థమన్. సాంగ్స్ అయినా, బీజీఎం అయినా థమన్ ఇచ్చిన మ్యూజిక్ కు ఫిదా అవ్వాల్సిందే.