రాష్ట్రంలో భారీవర్షాలు పడే అవకాశమున్నదన్న హెచ్చరికల నేపథ్యంలో టిజిఎస్పిడిసిఎల్ తమ పరిధిలోని సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఇంజనీర్లు, సిబ్బంది తప్పనిసరిగా హెడ్క్వార్టర్లో ఉంటూ 24గంటలు అందుబాటులో �
అంతర్రాష్ట్ర బదిలీల్లో భాగంగా ఏపీ జెన్కో ఉద్యోగిని దక్షిణ తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)కు డిప్యూటేషన్పై బదిలీ అయింది. ఈ మేరకు విజయవాడలోని ఏపీ జెన్కో కార్యాలయంలో అసిస్టెంట్ ఎగ్
విద్యుత్తు సంస్థల్లోని డైరెక్టర్ పోస్టులను సర్కారు ఎట్టకేలకు భర్తీచేసింది. ఇన్చార్జి డైరెక్టర్ల స్థానంలో నాలుగు విద్యుత్తు సంస్థలకు రెగ్యులర్ డైరెక్టర్లను నియమించింది.
రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలో ఆంధ్రా అధికారుల ఆధిపత్యానికి కాంగ్రెస్ సర్కార్ రెడ్ కార్పెట్ పరుస్తున్నది. అత్యంత కీలకమైన డైరెక్టర్ పోస్టులను ఆ అధికారులకు కట్టబెట్టబోతున్నది. దాదాపు సగం డైరెక్ట
Banjara | అటు జోరుగా వర్షం కురియడంతో.. ఇటు కరెంటు పోయింది. దీంతో రాత్రంతా జాగారమే చేయవలసి వచ్చింది ఆ గ్రామ ప్రజలు. మూడు నెలల క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. కరెంటు సమస్య పరిష్కరించకపోవడంతో ప్రజలు నానా�
TGSPDCL | టీజీఎస్పీడీసీఎల్కు ‘మిస్టర్ 10%’ గ్రహణం పట్టిందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. 33 కేవీ కేబుల్ కొనుగోలుకు ‘పెద్దలు’ అనుమతి ఇవ్వకపోవడంతో పదుల కోట్ల విలువైన పనులు ఆగిపోయాయని చెప్తున్నారు.
దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీఎల్) అధికారుల మొబైల్ నంబర్లు మారాయి. ఫ్యూజ్ ఆఫ్ కాల్, సెంట్రల్ బ్రేక్ డౌన్స్, ఓఅండ్ఎం సిబ్బంది, ఇంజినీర్లు, అధికారులు సెల్ఫోన్ నెంబర్లు మార్చ
ప్రతిష్ఠాత్మక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) వచ్చే ఏడాదే పూర్థిస్థాయిలో అందుబాటులోకి రానుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్లాంట్ నుంచి మన రాష్ట్రం పూర్తిస్థాయి విద్యుత్తును వాడుకునే వీలు�
Electric Pole | నందిగామ అయ్యప్పస్వామి దేవాలయం నుండి జంగోనిగూడ గ్రామానికి వెళ్లే రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని గత కొన్ని నెలలుగా విద్యుత్ స్తంభం విరిగి ప్రమాదకర స్థితిలో పడిపోయింది.
టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో నిరంతరం నాణ్యమైన కరెంట్ సరఫరా జరిగేలా చూడాల్సిన డైరెక్టర్ల నియామకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సాధారణంగా డైరెక్టర్లు విద్యుత్తు సంస్థల పాలకమండలిలో సభ్యులుగా ఉంటారు.