దక్షిణ డిస్కం స్టోర్లో ఏడాది కాలంగా చిన్న వైరు ముక్క కూడా అందుబాటులో లేదు. కీలకమైన కేబుళ్లు లేక ఏడాది నుంచి ఒక్క పని కూడా చేపట్టలేని దుస్థితి. కారణం.. మిస్టర్ టెన్పర్సంట్!. చిన్న వైరు ముక్క కొనుగోలు చేస
నగరానికి చెందిన విజయ్కుమార్ అనే వ్యక్తికి సెప్టెంబర్ నెలలో రూ.160 బిల్లు కడితే.. అక్టోబర్లో రూ.3,83,570లు వచ్చినట్లు తెలిపారు. మహేశ్వరం సెక్షన్లోని రావిర్యాలకు చెందిన ఈ వినియోగదారుడికి ప్రతీనెలా కేవలం 500 ర�
మీ ఇంటికి కొత్త కనెక్షన్ కావాలంటే అండర్గ్రౌండ్ కేబుల్ వేయాల్సిందే. లేకుంటే ఎస్టిమేషన్ దగ్గరే ప్రపోజల్ ఆగిపోతుంది. మీకు కొత్త కనెక్షన్ ఇవ్వడం కుదరదంటున్నారు విద్యుత్ అధికారులు.
జీహెచ్ఎంసీ, తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సహకారంతో సౌల్పేజ్ సాంకేతిక విశ్లేషణతో ఆస్తిపన్ను ఆదాయాన్ని పెంపొందించడానికి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
రాష్ట్రంలో భారీవర్షాలు పడే అవకాశమున్నదన్న హెచ్చరికల నేపథ్యంలో టిజిఎస్పిడిసిఎల్ తమ పరిధిలోని సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఇంజనీర్లు, సిబ్బంది తప్పనిసరిగా హెడ్క్వార్టర్లో ఉంటూ 24గంటలు అందుబాటులో �
అంతర్రాష్ట్ర బదిలీల్లో భాగంగా ఏపీ జెన్కో ఉద్యోగిని దక్షిణ తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)కు డిప్యూటేషన్పై బదిలీ అయింది. ఈ మేరకు విజయవాడలోని ఏపీ జెన్కో కార్యాలయంలో అసిస్టెంట్ ఎగ్
విద్యుత్తు సంస్థల్లోని డైరెక్టర్ పోస్టులను సర్కారు ఎట్టకేలకు భర్తీచేసింది. ఇన్చార్జి డైరెక్టర్ల స్థానంలో నాలుగు విద్యుత్తు సంస్థలకు రెగ్యులర్ డైరెక్టర్లను నియమించింది.
రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలో ఆంధ్రా అధికారుల ఆధిపత్యానికి కాంగ్రెస్ సర్కార్ రెడ్ కార్పెట్ పరుస్తున్నది. అత్యంత కీలకమైన డైరెక్టర్ పోస్టులను ఆ అధికారులకు కట్టబెట్టబోతున్నది. దాదాపు సగం డైరెక్ట
Banjara | అటు జోరుగా వర్షం కురియడంతో.. ఇటు కరెంటు పోయింది. దీంతో రాత్రంతా జాగారమే చేయవలసి వచ్చింది ఆ గ్రామ ప్రజలు. మూడు నెలల క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. కరెంటు సమస్య పరిష్కరించకపోవడంతో ప్రజలు నానా�
TGSPDCL | టీజీఎస్పీడీసీఎల్కు ‘మిస్టర్ 10%’ గ్రహణం పట్టిందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. 33 కేవీ కేబుల్ కొనుగోలుకు ‘పెద్దలు’ అనుమతి ఇవ్వకపోవడంతో పదుల కోట్ల విలువైన పనులు ఆగిపోయాయని చెప్తున్నారు.