దక్షిణ డిస్కంలో పదోన్నతుల తో ఆ శాఖకు చెందిన విభిన్న వర్గాల పంట పండింది... ఒక్కోపోస్టు దాని ప్రాధాన్యతను బట్టి భలే రేటు పలికింది... నగరశివారు ప్రాంతాల్లో ఫోకల్ పోస్టులకు రూ.20లక్షలకు పైగా డబ్బులు చేతులు మార�
ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే ఆశావహులకు కేంద్రం సబ్సిడీ అందించనున్నది. పీఎం ఈ డ్రైవ్ పథకంలో భాగంగా 70-100% సబ్సిడీ మంజూరుచేయనున్నది.
దక్షిణ డిస్కం స్టోర్లో ఏడాది కాలంగా చిన్న వైరు ముక్క కూడా అందుబాటులో లేదు. కీలకమైన కేబుళ్లు లేక ఏడాది నుంచి ఒక్క పని కూడా చేపట్టలేని దుస్థితి. కారణం.. మిస్టర్ టెన్పర్సంట్!. చిన్న వైరు ముక్క కొనుగోలు చేస
నగరానికి చెందిన విజయ్కుమార్ అనే వ్యక్తికి సెప్టెంబర్ నెలలో రూ.160 బిల్లు కడితే.. అక్టోబర్లో రూ.3,83,570లు వచ్చినట్లు తెలిపారు. మహేశ్వరం సెక్షన్లోని రావిర్యాలకు చెందిన ఈ వినియోగదారుడికి ప్రతీనెలా కేవలం 500 ర�
మీ ఇంటికి కొత్త కనెక్షన్ కావాలంటే అండర్గ్రౌండ్ కేబుల్ వేయాల్సిందే. లేకుంటే ఎస్టిమేషన్ దగ్గరే ప్రపోజల్ ఆగిపోతుంది. మీకు కొత్త కనెక్షన్ ఇవ్వడం కుదరదంటున్నారు విద్యుత్ అధికారులు.
జీహెచ్ఎంసీ, తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సహకారంతో సౌల్పేజ్ సాంకేతిక విశ్లేషణతో ఆస్తిపన్ను ఆదాయాన్ని పెంపొందించడానికి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
రాష్ట్రంలో భారీవర్షాలు పడే అవకాశమున్నదన్న హెచ్చరికల నేపథ్యంలో టిజిఎస్పిడిసిఎల్ తమ పరిధిలోని సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఇంజనీర్లు, సిబ్బంది తప్పనిసరిగా హెడ్క్వార్టర్లో ఉంటూ 24గంటలు అందుబాటులో �
అంతర్రాష్ట్ర బదిలీల్లో భాగంగా ఏపీ జెన్కో ఉద్యోగిని దక్షిణ తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)కు డిప్యూటేషన్పై బదిలీ అయింది. ఈ మేరకు విజయవాడలోని ఏపీ జెన్కో కార్యాలయంలో అసిస్టెంట్ ఎగ్
విద్యుత్తు సంస్థల్లోని డైరెక్టర్ పోస్టులను సర్కారు ఎట్టకేలకు భర్తీచేసింది. ఇన్చార్జి డైరెక్టర్ల స్థానంలో నాలుగు విద్యుత్తు సంస్థలకు రెగ్యులర్ డైరెక్టర్లను నియమించింది.
రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలో ఆంధ్రా అధికారుల ఆధిపత్యానికి కాంగ్రెస్ సర్కార్ రెడ్ కార్పెట్ పరుస్తున్నది. అత్యంత కీలకమైన డైరెక్టర్ పోస్టులను ఆ అధికారులకు కట్టబెట్టబోతున్నది. దాదాపు సగం డైరెక్ట