‘అయ్యా కరెంట్ ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెలుస్తలేదు.. వ్యవసాయానికి 24 గంటలు సరఫరా కావడమే లేదు. ఇదంతా ఉత్తుత్తి ప్రచారమే. ఆ కరెంట్ కోసం కావలికాసే ఉమ్మడి రాష్ట్రంనాటి రోజులు మళ్లీ వచ్చాయి’ అని తెలంగాణ వి
మింట్ కాంపౌండ్లో టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఉంది. ఇందులో నాలుగు బ్లాక్లు ఉండగా, బీ బ్లాక్లో సీఎండీ చాంబర్ ఉంటుంది. అయితే తాజాగా జరిగిన ఐఏఎస్ బదిలీల్లో కొత్త సీఎండీగా జితేష్ వీ పాటి�
టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ మీటర్ల కొరత ఏర్పడింది. దీంతో మూడునెలలుగా గృహ కనెక్షన్ల జారీ నిలిచిపోయింది. దీంతోపాటు కాలిపోయిన , స్టకప్ అయిన మీటర్ల స్థానంలో కొత్త వాటిని అమర్చాల్సి ఉన్నా మీటర్లు �
Eelctricity Department | అల్వాల్ ప్రాంతంలో ఓ వివాదాస్పద భూమిలో కోర్టు ఉత్తర్వులు పరిశీలించకుండానే, క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే ముడుపులు తీసుకున్న అధికారులు అంచనాలు సిద్దం చేశారు.
టీజీఎస్పీడీసీఎల్లో అవినీతి ఇంజినీర్లపై వేటుపడింది. గురువారం ఒకేసారి 8 మంది ఇంజినీరింగ్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్కు గురైన వారిలో ఏడీఈలు, ఏఈలు, సబ్ఇంజినీర్లు ఉన్నారు.
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి టీజీఎస్పీడీసీఎల్ యాజమాన్యం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాబాట కార్యక్రమం విమర్శలకు మూలమైంది. గత సంవత్సరం నవంబర్ 5న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన
Current Bil | విద్యుత్ వినియోగదారులకు దక్షిణ డిస్కం తీసుకొస్తున్న కొత్త నిబంధనలు భారంగా మారుతున్నాయి. పాత బిల్డింగుల్లో అదనపు లోడ్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఎవరికైతే ఓసీలు లేవో వారు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లత
Genco Transfers | జెన్కో తాజాగా విడుదల చేసిన బదిలీ మార్గదర్శకాలపై తీవ్ర దుమారం చెలరేగుతున్నది. ఆంధ్రా ఉద్యోగులను అందలం ఎక్కించేలా, తెలంగాణ వారికి అన్యాయం జరిగేలా నిబంధనలు రూపొందించారనే ఆరోపణలొస్తున్నాయి. 15 ఏండ్�
టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో ఎండాకాలం విద్యుత్ సరఫరా కోసం యాజమాన్యం సమాయత్తమవుతోంది. గతేడాది వచ్చిన డిమాండ్ మేరకు అధిక లోడ్ ఉన్న ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి అవసరమైన చోట ఫీడర్ల విభజన, కొత్త
TGSPDCL | ఆ డిస్కమ్ డైరెక్టర్కు ఓ కల వచ్చింది. అందులో తాను ఓ పాత బిల్డింగ్ ఓనర్ను దబాయిస్తున్నట్లు కనిపించింది. కొంచెం ఎక్కువ లోడ్ కావాలని అడిగినందుకు నీకు పర్మిషన్ ఉందా.. మున్సిపాలిటీ ఏం చేసింది.. అంటూ అడ�
దక్షిణ డిస్కంలో ఇటీవల జరిగిన బదిలీలు, ఇతర అంశాలపై జరిగిన అవకతవకలతో సంస్థ ప్రతిష్టకు భంగం ఏర్పడుతున్నదని భావించిన ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ పలు విభాగాలకు చెందిన డైరెక్టర్ల బాధ్యతలు మార్చారు.
దక్షిణ డిస్కంలో పదోన్నతుల తో ఆ శాఖకు చెందిన విభిన్న వర్గాల పంట పండింది... ఒక్కోపోస్టు దాని ప్రాధాన్యతను బట్టి భలే రేటు పలికింది... నగరశివారు ప్రాంతాల్లో ఫోకల్ పోస్టులకు రూ.20లక్షలకు పైగా డబ్బులు చేతులు మార�
ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే ఆశావహులకు కేంద్రం సబ్సిడీ అందించనున్నది. పీఎం ఈ డ్రైవ్ పథకంలో భాగంగా 70-100% సబ్సిడీ మంజూరుచేయనున్నది.