Genco Transfers | జెన్కో తాజాగా విడుదల చేసిన బదిలీ మార్గదర్శకాలపై తీవ్ర దుమారం చెలరేగుతున్నది. ఆంధ్రా ఉద్యోగులను అందలం ఎక్కించేలా, తెలంగాణ వారికి అన్యాయం జరిగేలా నిబంధనలు రూపొందించారనే ఆరోపణలొస్తున్నాయి. 15 ఏండ్�
టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో ఎండాకాలం విద్యుత్ సరఫరా కోసం యాజమాన్యం సమాయత్తమవుతోంది. గతేడాది వచ్చిన డిమాండ్ మేరకు అధిక లోడ్ ఉన్న ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి అవసరమైన చోట ఫీడర్ల విభజన, కొత్త
TGSPDCL | ఆ డిస్కమ్ డైరెక్టర్కు ఓ కల వచ్చింది. అందులో తాను ఓ పాత బిల్డింగ్ ఓనర్ను దబాయిస్తున్నట్లు కనిపించింది. కొంచెం ఎక్కువ లోడ్ కావాలని అడిగినందుకు నీకు పర్మిషన్ ఉందా.. మున్సిపాలిటీ ఏం చేసింది.. అంటూ అడ�
దక్షిణ డిస్కంలో ఇటీవల జరిగిన బదిలీలు, ఇతర అంశాలపై జరిగిన అవకతవకలతో సంస్థ ప్రతిష్టకు భంగం ఏర్పడుతున్నదని భావించిన ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ పలు విభాగాలకు చెందిన డైరెక్టర్ల బాధ్యతలు మార్చారు.
దక్షిణ డిస్కంలో పదోన్నతుల తో ఆ శాఖకు చెందిన విభిన్న వర్గాల పంట పండింది... ఒక్కోపోస్టు దాని ప్రాధాన్యతను బట్టి భలే రేటు పలికింది... నగరశివారు ప్రాంతాల్లో ఫోకల్ పోస్టులకు రూ.20లక్షలకు పైగా డబ్బులు చేతులు మార�
ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే ఆశావహులకు కేంద్రం సబ్సిడీ అందించనున్నది. పీఎం ఈ డ్రైవ్ పథకంలో భాగంగా 70-100% సబ్సిడీ మంజూరుచేయనున్నది.
దక్షిణ డిస్కం స్టోర్లో ఏడాది కాలంగా చిన్న వైరు ముక్క కూడా అందుబాటులో లేదు. కీలకమైన కేబుళ్లు లేక ఏడాది నుంచి ఒక్క పని కూడా చేపట్టలేని దుస్థితి. కారణం.. మిస్టర్ టెన్పర్సంట్!. చిన్న వైరు ముక్క కొనుగోలు చేస
నగరానికి చెందిన విజయ్కుమార్ అనే వ్యక్తికి సెప్టెంబర్ నెలలో రూ.160 బిల్లు కడితే.. అక్టోబర్లో రూ.3,83,570లు వచ్చినట్లు తెలిపారు. మహేశ్వరం సెక్షన్లోని రావిర్యాలకు చెందిన ఈ వినియోగదారుడికి ప్రతీనెలా కేవలం 500 ర�
మీ ఇంటికి కొత్త కనెక్షన్ కావాలంటే అండర్గ్రౌండ్ కేబుల్ వేయాల్సిందే. లేకుంటే ఎస్టిమేషన్ దగ్గరే ప్రపోజల్ ఆగిపోతుంది. మీకు కొత్త కనెక్షన్ ఇవ్వడం కుదరదంటున్నారు విద్యుత్ అధికారులు.
జీహెచ్ఎంసీ, తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సహకారంతో సౌల్పేజ్ సాంకేతిక విశ్లేషణతో ఆస్తిపన్ను ఆదాయాన్ని పెంపొందించడానికి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
రాష్ట్రంలో భారీవర్షాలు పడే అవకాశమున్నదన్న హెచ్చరికల నేపథ్యంలో టిజిఎస్పిడిసిఎల్ తమ పరిధిలోని సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఇంజనీర్లు, సిబ్బంది తప్పనిసరిగా హెడ్క్వార్టర్లో ఉంటూ 24గంటలు అందుబాటులో �