దక్షిణ డిస్కంలో నాలుగు నెలల కిందట జరిగిన బదిలీలలో ఏం జరిగింది. బదిలీ అయిన మొత్తం 30మంది విషయంలో పాత ఉన్నతాధికారి ఎందుకు విచారణకు ఆదేశించారు. అయినా ఈ రోజుకూ విజిలెన్స్కు విచారణ చేయాలంటూ నోట్ఫైల్పై రాసి�
వేసవిలో అప్రకటిత కరెంట్ కోతలతో జనం ఇబ్బందులు పడుతుంటే.. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ కార్యాలయానికే పరిమితమవుతున్నారంటూ ‘నమస్తే’లో కథనం ప్రచురితమైంది. దీంతో బుధవారం ఉదయమే సీఎండీ తనతో ప
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీజీఎస్పీడీసీఎల్ నిర్లక్ష్యం కారణంగా వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరేడునెలలుగా డిస్కం పరిధిలో కొత్త విద్యుత్ మీటర్ల కొనుగోలుకు ఇండెంట్ పెట్టలేదం�
Rythu Discom | కొత్త డిస్కమ్ ఏర్పాటు రెండు కంపెనీల మధ్య పంచాయితీకి కారణమైంది. మూడవ డిస్కమ్గా టీజీఆర్పీడీసీఎల్ (రైతు డిస్కమ్)ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి, సీఎండీగా ముషారఫ్ ఫరూఖీని నియమించినప్పటికీ, ద
AP Employees | పరాయి ప్రాంతీయుల పెత్తనం నుంచి విముక్తి కోసం నాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొనసాగితే.. నేటి కాంగ్రెస్ పాలన అదే ఆంధ్రా ప్రాంతీయులను తెచ్చి తెలంగాణ ప్రాంతీయుల నెత్తిన కూర్చోపెడుతున్నది.
రాష్ట్రంలో కొత్త విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్) ఏర్పాటుతో కొత్త పంచాయితీకి తెర లేచింది. చాంబర్లు, అధికారుల కేటాయింపు విషయమై దక్షిణ డిస్కమ్ (టీజీఎస్పీడీసీఎల్)కు, కొత్తగా ఏర్పాటైన రైతు డిస్కమ్ (టీజీ�
Rythu Discom | రాష్ట్రంలో మూడో విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్) ఏర్పాటైంది. దీని పేరును తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (రైతు డిస్కమ్)గా ప్రభుత్వం ఖరారు చేసింది.
‘అయ్యా కరెంట్ ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెలుస్తలేదు.. వ్యవసాయానికి 24 గంటలు సరఫరా కావడమే లేదు. ఇదంతా ఉత్తుత్తి ప్రచారమే. ఆ కరెంట్ కోసం కావలికాసే ఉమ్మడి రాష్ట్రంనాటి రోజులు మళ్లీ వచ్చాయి’ అని తెలంగాణ వి
మింట్ కాంపౌండ్లో టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఉంది. ఇందులో నాలుగు బ్లాక్లు ఉండగా, బీ బ్లాక్లో సీఎండీ చాంబర్ ఉంటుంది. అయితే తాజాగా జరిగిన ఐఏఎస్ బదిలీల్లో కొత్త సీఎండీగా జితేష్ వీ పాటి�
టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ మీటర్ల కొరత ఏర్పడింది. దీంతో మూడునెలలుగా గృహ కనెక్షన్ల జారీ నిలిచిపోయింది. దీంతోపాటు కాలిపోయిన , స్టకప్ అయిన మీటర్ల స్థానంలో కొత్త వాటిని అమర్చాల్సి ఉన్నా మీటర్లు �
Eelctricity Department | అల్వాల్ ప్రాంతంలో ఓ వివాదాస్పద భూమిలో కోర్టు ఉత్తర్వులు పరిశీలించకుండానే, క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే ముడుపులు తీసుకున్న అధికారులు అంచనాలు సిద్దం చేశారు.
టీజీఎస్పీడీసీఎల్లో అవినీతి ఇంజినీర్లపై వేటుపడింది. గురువారం ఒకేసారి 8 మంది ఇంజినీరింగ్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్కు గురైన వారిలో ఏడీఈలు, ఏఈలు, సబ్ఇంజినీర్లు ఉన్నారు.