దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీఎల్) అధికారుల మొబైల్ నంబర్లు మారాయి. ఫ్యూజ్ ఆఫ్ కాల్, సెంట్రల్ బ్రేక్ డౌన్స్, ఓఅండ్ఎం సిబ్బంది, ఇంజినీర్లు, అధికారులు సెల్ఫోన్ నెంబర్లు మార్చ
ప్రతిష్ఠాత్మక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) వచ్చే ఏడాదే పూర్థిస్థాయిలో అందుబాటులోకి రానుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్లాంట్ నుంచి మన రాష్ట్రం పూర్తిస్థాయి విద్యుత్తును వాడుకునే వీలు�
Electric Pole | నందిగామ అయ్యప్పస్వామి దేవాలయం నుండి జంగోనిగూడ గ్రామానికి వెళ్లే రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని గత కొన్ని నెలలుగా విద్యుత్ స్తంభం విరిగి ప్రమాదకర స్థితిలో పడిపోయింది.
టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో నిరంతరం నాణ్యమైన కరెంట్ సరఫరా జరిగేలా చూడాల్సిన డైరెక్టర్ల నియామకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సాధారణంగా డైరెక్టర్లు విద్యుత్తు సంస్థల పాలకమండలిలో సభ్యులుగా ఉంటారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC Tunnel Mishap) వద్ద ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం వేగంగా స్పందించకపోవడ�
విద్యుత్ ఉద్యోగ సంఘాల కోసం నిర్మించిన భవనం చెప్పుకొని మురువా....చూసుకొని ఏడువ అన్న చందంగా మారింది. నిర్మాణం పూర్తయినా భవనాన్ని సదరు సంఘాలకు కేటాయించడంలో అధికారులపై ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. తమ అనుబంధ �
రాష్ట్రంలోని గృహ విద్యుత్తు వినియోగదారులకు ప్రభుత్వం షాక్ ఇవ్వబోతున్నది. అన్ని అనుమతులున్న ఇండ్లను మాత్రమే డొమెస్టిక్ క్యాటగిరీలో కొనసాగించాలని, అనుమతుల్లేని ఇండ్లను టెంపరరీ క్యాటగిరీలో చేర్చడం ద�
వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించే ఉద్దేశంతో గ్రేటర్ హైదరాబాద్ నగరానికే పరిమితమైన టోల్ ఫ్రీ నంబర్ 1912ను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి తె
సాధారణంగా ఒక ప్రాంతంలోని విద్యుత్ ఫీడర్పై అదనపు భారం పడితే అధికారులు వెంటనే అక్కడ కొత్త సబ్స్టేషన్ నిర్మాణాన్ని ప్రతిపాదిస్తారు. సాధ్యమైనంత తొందరగా సబ్స్టేషన్ను అందుబాటులోకి తీసుకువచ్చి ఫీడర్�
రాష్ట్రంలో ఖాళీగా ఉంచిన జూనియర్ లైన్మెన్ పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులతో ఆ పోస్టులను భర్తీ చేయాలని టీజీఎస్పీడీసీఎల్కి ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యుత్తు శాఖలో అవినీతి తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా డిస్కంల పరిధిలో చేయి తడపనిదే పనికావడం లేదు. కాసుల దందాకు మరిగిన ఇంజినీర్లు, సిబ్బంది వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. విసుగుచెందిన విన