గ్రూప్-2 పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల 23, 24న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వె�
గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) బుధవారం హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది.
Group 1 | గ్రూప్ 1 అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్ను టీజీపీఎస్సీ ఆశ్రయించింది. గ్రూప్ పరీక్షల్లో జరిగిన అవకతవకల పట్ల సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ వద్ద పిటిషన్ దాఖలు చేసింది.
గ్రూప్-1 పోస్టులను ప్రభుత్వ పెద్దలు అమ్మేందుకు యత్నించారా? పోస్టుకో రేటు చొప్పున బేరం పెట్టారా? అస్మదీయుల కోసం అంతకు తెగించారా? అంటే అవుననే ఆరోపిస్తున్నారు నిరుద్యోగులు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకనంలో పారదర్శకత లోపించిందని, రీవాల్యూయేషన్ చేయాలని, లేదంటే రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్కు అప్పీల్ చ�
గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి వెంటనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ శివరాజ్రెడ్డి డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైన కార
గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ, మూల్యాంకనంలో టీజీపీఎస్సీ వైఫల్యంపై బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేశారు. వర్సిటీ మెయిన్ లైబ్రెరీ ఎదుట వ�
గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలోగల అ�
టీపీసీసీకి కమిషన్ ఏజెంట్ గా టీజీపీఎస్సీ మారిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు అన్యాయం చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయ�
TGPSC | రాష్ట్రంలోని నిరుద్యోగుల ఆశలు ఆవిరి అవుతూనే ఉన్నాయి. గ్రూప్-1 పరీక్షలను రద్దు చేయాలి.. లేదంటే ఆన్షర్షీట్లను తిరిగి మూల్యాంకనం చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో.. నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆశ�
Group-1 | కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శాపంగా మారిందని, హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలి అని బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షులు బైరపాక ప్రశాంత్ డిమాండ్ చేశారు.