రాయదుర్గంలో ఎకరా భూమి రికార్డు ధర పలికింది. తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీజీఐఐసీ) నిర్వహించిన భూముల వేలంలో రూ.269కోట్లు పలికింది. 5.38 ఎకరాల పీ2 ప్లాట్ వేలంతో ప్రభుత్వానికి రూ.1,447.22
Raidurg | రాయదుర్గంలోని ఎకరా భూమి రికార్డు ధర పలికింది. తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్(టీజీఐఐసీ) నిర్వహించిన ఈ-వేలంలో ప్లాట్ నంబర్ పీ1 ఎకరా రూ.264 రికార్డు ధర పలికింది.
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఏర్పాటుచేస్తున్న మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కులో అక్రమాలు జరిగినట్టు బయటపడుతున్నా వికారాబాద్ జిల్లా అధికారులు మాత్రం నోరుమెదపడం లేదు.
Revanth Reddy | అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది మంది రైతుల జీవితాలను ఆగంచేస్తున్నది. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో పచ్చని పొలాలను బలవంతంగా లాక్కొంటూ భూమినే నమ్ముకొని బతుకీడుస్తున్న గి
Revanth Reddy | రేవంత్ సర్కార్ బెదిరింపుల పర్వంలో తాజా ఉదంతమిది. బాధితుల చిట్టాలో మరో ప్రముఖ సంస్థ చేరింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్, ప్రభుత్వరంగ సంస్థ ఎస్బీఐ.. ఇప్పుడు కాంగ్రెస్ నేతల నీడలకు, అరాచక జాడలకు లక్ష
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని టీజీఐఐసీలోని శ్రీమహాదేవి ఆగ్రో ఇండస్ట్రీస్ వద్ద నుంచి ధాన్యం లోడ్తో డీసీఎం ్రడ్రైవర్ ఉడాయించిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రైతుల వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్
తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ) రాయదుర్గంలో నిర్వహించిన భూముల వేలంలో ఎకరం రూ. 237 కోట్ల రికార్డు ధర పలికింది. ఇక్కడ ఎకరం రూ.139 కోట్లు ధర నిర్ణయించగా.. 70.5 శాతం అధికం�
చుట్టూ పచ్చని పంట పొలాలు. కూతవేటు దూరంలో ప్రసిద్ధి చెందిన పుణ్యం క్షేత్రం జహంగీర్పీర్ దర్గా. చుట్టూ తండాలు, గ్రామాలు మధ్యలో టీజీఐఐసీకి చెందిన 340 ఎకరాల ప్రభుత్వం స్థలం. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ �
సంగారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో జరుగుతున్న జాప్యంపై రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి దృష్టికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీసుకెళ్లారు.
రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న గుమ్మడిదల మండలంలోని సీలింగ్ భూములపై కాంగ్రెస్ సర్కారు కన్నుపడింది. వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను టీజీఐఐసీ పేరిట లాక్కుని, కొందరికి కట్టబెట్టి సొమ్ముచేసుకోవాలని కా
పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది కాంగ్రెస్ సర్కార్ పరిపాలన. ఒప్పందాలు మాత్రం లక్షల కోట్ల స్థాయిలో ఉన్నట్టు ఘనంగా ప్రచారం చేసుకుంటున్న రేవంత్ సర్కార్కు వచ్చిన పెట్టుబడులు చూస్తే మాత్రం షాక�