టీజీ జెన్కోలో 62మంది ఉద్యోగులకు సంస్థ యాజమాన్యం పదోన్నతులు కల్పించింది. ఏకకాలంలో పదోన్నతులు కల్పించడం పట్ల విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసొసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీఏవోఏటీ) హర్షం వ్యక్తంచేసింది.
రామగుండం బీ థర్మల్ ప్రాజెక్టు స్థానంలోనే సింగరేణి, జెన్కో సంయుక్తంగా 8 వేల కోట్లతో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ విద్యుత్ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమ�