కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలతోనే వస్త్ర పరిశ్రమలో సంక్షోభం నెలకొన్నదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ వీర య్య విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై కోపంతో నేత�
వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించడంలో మొండివైఖరి అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నేతన్నలు పోరుబాటకు సిద్ధమయ్యారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 6న సిరిసిల్లలో నేతన్నల గర్జన కార్యక్రమాన్ని నిర్వ
మరమగ్గాల వస్త్ర పరిశ్రమ ఈ నెల 6నుంచి తలపెట్టిన నిరవధిక బంద్ను విజయవంతం చేయాలని లాల్బావుటా చేనేత పవర్లూం కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పంతం రవి పిలుపునిచ్చారు.
సాంచాలలో నెలకొన్న సంక్షోభాన్ని తొ లగించాలని, తమకు చేతినిండా పనికల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నేతన్నలు రోడ్డెక్కారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ‘నేతన్నల ఆకలి కేక’ పేరిట
Sircilla weavers | సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నది. పాలిస్టర్ ఉత్పత్తులకు గిరాకీ లేక ఆర్థిక మాంద్యంతో ఆగమవుతున్నది. పరిశ్రమలో 30 వేల సాంచాలుండగా.. అందులో సగం మూలనపడ్డాయి. ఫలితంగా వందలాది �
గర్శకుర్తి గ్రామ పవర్ లూమ్స్ వస్త్ర పరిశ్రమకు బతుకమ్మ చీరల తరహా గుడ్డ ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వాలని, నేత కార్మికులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రెం డు మూడు రోజుల్లో వస్త్ర పరిశ్రమను పునఃప్రారంభిస్తామని సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మండల సత్యం తెలిపారు. బుధవారం సంఘం కార్యాలయంలో మీడియా తో ఆయన మాట్లాడారు.
వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే నేతన్నలు బలోపేతం అయ్యేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
ఈ నెల 15 నుంచి వస్త్ర పరిశ్రమ బంద్ పాటిస్తున్నట్లు పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు మండల సత్యం ప్రకటించారు. పాలిస్టర్ వస్త్ర ఉత్పిత్తిదారుల సంఘ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్
వస్త్ర పరిశ్రమకు కేంద్ర బిందువైన సిరిసిల్ల విపణిలో జెండాలకు బ్రాండ్ ఇమేజ్ ఖ్యాతి గడిస్తున్నది. జాతీయ పతాకం నుంచి మొదలు పార్టీల జెండాలు, కండువాల తయారీలో నేతన్నల నైపుణ్యం దశదిశలా వ్యాప్తి చెందుతున్నది.
ప్రకృతికి అనుకూలంగా, తక్కువ పెట్టుబడితో, విద్యుత్తు లేకుండా కాటన్, పట్టు దారాలతో బట్టలు తయారు చేసే చేనేతరంగం ఎందరికో జీవనోపాధి కల్పిస్తున్నది. దేశంలోని మొత్తం వస్త్ర పరిశ్రమలో మిల్లులు, మరమగ్గాలు 90 శాత�