వజ్రాలకు, వస్త్ర పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న సూరత్ ఈసారి టెక్నాలజీ, ఇన్నోవేషన్కు సంబంధించిన రంగాల్లో వార్తల్లోకి ఎక్కింది. భగవాన్ మహావీర్ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు మెకానికల్ ఇం
వస్త్ర పరిశ్రమలో తెలంగాణకే తలమానికమైన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పరిశ్రమల ఏర్పాటుకు నాడు కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. టెక్స్టైల్స్, అప్పారెల్ పార్కులను అభివృద్ధిలోకి తెచ్చింది.
కేసీఆర్ కృషి ఫలించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కిటెక్స్ పరిశ్రమ చైర్మన్, ప్రతినిధులను ఒప్పించి వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని మెగా టెక్స్టైల్ పార్కులో పరిశ్రమను ఏర్పాటు చేయించి, వారితో ఎంవోయూ
బీఆర్ఎస్ పాలనలో జీవం పోసుకున్న వస్త్రపరిశ్రమ, కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో కుదేలైంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం నాడు కేసీఆర్ హయాంలో ఇచ్చిన బతుకమ్మ చీరెల ఆర్డర్లను నిలిపి వేసింది.
కాంగ్రెస్ సర్కారు తీరుతో రాష్ట్రంలో చేనేత పరిశ్రమపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సీఎం రేవంత్రెడ్డి ఈ ఏడాది పాలనలో ఈ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బపడింది. ఫలితంగా చేనేత, పవర్లూమ్ కార్మికులకు ఉపాధి కరువై
సిరిసిల్ల నేతన్నలకు ఊరట లభించింది. ఇప్పటి వరకు 10 హెచ్పీల వరకు మాత్రమే ఉన్న విద్యుత్ సబ్సిడీ ఇక నుంచి 25 హెచ్పీల వరకు వర్తించనున్నది. ఈ నెల 25న సిరిసిల్ల పద్మనాయక కల్యాణమండపంలో విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆ
సిరిసిల్ల మరమగ్గం ఆగిపోయింది. నాలుగు నెలలుగా పనిలేక మూగబోయింది. గత బీఆర్ఎస్ సర్కారు పాలనలో కార్మికులకు చేతినిండా పని, పనికి తగ్గ కూలీతో పదేండ్లుగా బతుకుచూపిన వస్త్ర పరిశ్రమ కాంగ్రెస్ సర్కారు పట్టిం�
వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నేతన్నలు చేపట్టిన రిలే దీక్షలు శనివారంతో ఆరో రోజుకు చేరాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టిన దీక్షలను శనివారం పాలిస�
చేనేత రంగ సంక్షోభ నివారణకు కాంగ్రెస్ సర్కార్ దృష్టిసారించకపోవడాన్ని నిరసిస్తూ గురువారం సిరిసిల్ల బంద్కు పవర్లూం వస్త్ర పరిశ్రమ అనుబంధ సంస్థల ఐక్యవేదిక (జేఎసీ) పిలుపునిచ్చింది.
వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని నేతన్నలు విమర్శించారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షల
Free electricity | సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఉచిత విద్యుత్ను(Free electricity) అందించాలని సిరిసిల్ల(Sirisilla) పవర్లూం వస్త్ర పరిశ్రమ, అనుబంధ పరిశ్రమల సమాఖ్య(జేఏసీ) నాయకులు డిమాండ్ చేశారు.
సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభంతో నేతకార్మికులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడంతో ఇప్పటికే ఆరుగురు నేతకార్మకులు ఆత్