విద్యాశాఖలో సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం (Cabinet sub committee) భేటీ అయింది. హైదరాబాద్ని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో (MCRHRD) మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra reddy) అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు క�
టీచర్ ఎలిజిబులిటీ టెస్టు(టెట్) ఫలితాలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు పేపర్-1, పేపర్-2లో ఉత్తమ ఫలితాలు సాధించారు
జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు డీఈవో డీ వాసంతి తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లాలోని 35 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పేపర్-1 పరీక్షక
జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరిగిన టెట్ పరీక్ష సజావుగా ముగిసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 42 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పేపర్-1 పరీక్షకు 10,019 మంది అభ్యర్థులకు గాను 9,341 హాజరయ్యారు. 678 మంది గైర్హాజరు కా�
టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల సందడి కనిపించింది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన మొదటి పరీక్ష, మధ్యాహ్నం 2:30 జరిగిన రెండో పరీక్ష క�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)కు అంతా సిద్ధమైంది. ఈ సారి పేపర్-1 రాసేందుకు బీఈడీ పూర్తి చేసిన వారికి కూడా అవకాశం ఇవ్వడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. త్వరలోనే టీచర్ల భ�
తెలంగాణ ప్రభుత్వం కోకాపేటలో కేటాయించిన స్థలంలో మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన (ఎంఏకే టవర్స్) నిర్మాణానికి గురువారం భూమి పూజా మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్
TET | ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) హాల్టికెట్లు నేటి నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులు తమ హాల్టికెట్లను www.tstet.cgg.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 12న
ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులకు టీ సాట్లో మాక్టెస్టులు అందుబాటులో ఉన్నాయని, ఇవి ఉద్యోగార్థులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తాయని సీఈవో రాంపురం శైలేశ్రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆ�
ఏ గుణం అయితే ఒక వ్యక్తికి లేదా వస్తువుకి ప్రాధాన్యం, గౌరవం, ఉపయోగం కలిగిస్తుందో అలాంటి గుణాన్ని విలువ అంటారు. తాత్విక ధోరణిలో చూస్తే విలువ అనేది ఆలోచన..
టెట్ బుక్స్ # టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. చాలామంది అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభించారు. సిలబస్ ప్రకారం పాఠ్యపుస్తకాలు లభించక ఇబ్బంది పడుతున్నారు. వీరందరినీ దృష్టిలో పెట్టుకొని సుమారు 1500 పేజీలత�
ఒక రాష్ట్రంలో పుట్టి ఆ రాష్ట్రంలోనే సముద్రంలో కలిసిపోయే నది గురించి రాజ్యాంగం పేర్కొనలేదు. కానీ అంతర్రాష్ట్ర నది గురించి, దాని వినియోగం, ఆ బేసిన్ అభివృద్ధి, దాని వివాదాల పరిష్కారానికి సంబంధించి...
ప్రతి పోటీ పరీక్షకు సంబంధించి ప్రాథమిక హక్కులు చాలా కీలకం. అలాగే వీటితో ముడిపడి ఉన్న కేసులు కూడా ప్రధానమైనవే. కథనాల రూపంలో అల్లడం ద్వారా వాటిని తేలికగా గుర్తుంచుకోవచ్చు...