రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై అభ్యర్థులు ఆసక్తి చూపడంలేదు. దరఖాస్తులు అంతంతమాత్రంగానే నమోదవుతున్నాయి. మార్చి 27 నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం వరకు 43 వేల మంది మా�
TET Exam | రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు టెట్ రాయాలంటే విద్యాశాఖ నుంచి ముందస్తు అనుమతి పొందాల్సిందే. ఇలా అనుమతి పొందితేనే సరి.. లేదంటే నిబంధనలు ఉల్లంఘించినట్టుగా పరిగణిస్తారు. టెట్ దరఖాస్తుల స్వీకరణ బుధవార�
ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫీజులను భారీగా పెంచిన సర్కారు.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించింది. ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులపై
డీఎస్సీతో పాటు టెట్ నిర్వహించాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ సైఫాబాద్లోని విద్యాశాఖ కమిషనరేట్ను ముట్టడించింది. అనంతరం జేఏసీ నేతలు ధర్నా నిర్వహించగా, ఎంపీ ఆర్ కృష్ణయ్య పాల�
లాంగ్వేజ్ పండిట్ కాబోయే టీచర్లకు ‘టెట్' తంటాలు తప్పడం లేదు. టెట్లో తమకు సంబంధం లేని సబ్జెక్టులు, ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉండటం అభ్యర్థులను కలవరపెడుతున్నది. అవసరం లేకున్నా.. ఉపయోగపడకున్నా గణితం సహా ప�
R.Krishnaiah | టెట్ వేసి టీచర్ పోస్టులు పెంచి డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య
TS DSC | గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. 5089 టీచర్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మ�
రాష్ట్రంలో ఇన్ సర్వీస్ టీచర్లకు వీలైనంత త్వరగా టెట్ నిర్వహించాలని టీఎస్ యూటీఎఫ్ కోరింది. టీచర్ల పదోన్నతులకు టెట్ అర్హత తప్పనిసరి అని ఎన్సీటీఈ స్పష్టంచేసిన విషయం తెలిసిందే.
Teachers Transfers | రాష్ట్రంలోని రెండు మల్టిజోన్లలో పదోన్నతులు చేపట్టకుండా కేవలం బదిలీలు మాత్రమే పూర్తిచేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం బదిలీల షెడ్యూల్ను విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలో సీన
ఉపాధ్యాయ అర్హత ప్రవేశ పరీక్ష (టెట్) ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సజావుగా సాగింది. శుక్రవారం ఉదయం నిర్వహించిన పేపర్-1 పరీక్షకు 18,062 మంది హాజరు కాగా, 4,734మంది గైర్హాజరయ్యారు.
పాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను సెప్టెంబర్ మూడోవారంలో నిర్వహించాలని రాష్ట్ర విద్యాశిక్షణా పరిశోధన సంస్థ (ఎస్సీఈఆర్టీ) నిర్ణయించింది. వారం రోజుల్లోపే నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకొన్నది. ఇట�
ఉపాధ్యాయ నియామకాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈ నెల 7న విద్యాశాఖ మంత్రి సబితా