TG TET | టీజీ టెట్(టీచర్స్ ఎలిజిబులిటి టెస్ట్) పరీక్షల నేపథ్యంలో ఆయా పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బీఎన్ఎస్ఎస్ 163(ఐపీసీ 144) సెక్షన్ ఆంక్షలు అమలులో ఉంటాయని రాచకొండ సీపీ సుధీర్బాబు ఉత్తర్వులు జారీ చే
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా ఫలితాలు విడుదల చేశారు. పేపర్-1లో 59.48 శాతంతో 41,327మంది, పేపర్-2లో 31.21శాతంతో 42,384 మంది ఉత్తీర్ణులయ్య�
టెట్ పరీక్షలు నేటి(గురువారం)నుంచి ఈనెల 20వరకు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లోని 92 పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు.
TG TET - 2024 | టీజీ టెట్ – 2024 అర్హత పరీక్షలను ఈ నెల 2వ తేదీ నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు.
టెట్ను ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని రా ష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శనివారం జీవో -16ను విడుదల చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేపథ్యంలో మే 20 నుంచి జూన్ 3 వరకు జరగాల్సిన టెట్ పరీక్షలను వాయిదావేయాలని టెట్ అభ్యర్థులు, ఓటర్లు శనివారం ఎన్నికల కమిషన్కు లేఖలు రాశారు.
టీచర్ ఉద్యోగార్థుల కోసం నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రభావం పడనున్నదా? పరీక్షను వాయిదా వేయాల్సిందేనా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో టెట్ ప్రశాంతంగా ముగిసింది. టెట్ కేంద్రాన్ని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు శుక్రవారం తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లో ఉన్న ఎస్వీ కళాశాలలో కొనసాగుతున్న కే�
నేడు నిర్వహించనున్న టెట్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పేపర్-1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 12 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
తెలంగాణపై పలు పేపర్లలో ప్రశ్నలు హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. పేపర్-1, పేపర్-2 పరీక్షలు ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో ని�
minister sabitha indra reddy | పదో తరగతి, ఇంటర్, టెట్ నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, ఆర్టీసీ, ట్రాన్స్కో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.