కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖని రమేష్ నగర్ ఆదర్శ ఆటో యూనియన్ అడ్డా ఆటో డ్రైవర్లకు ఉచితంగా గుండె వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 120 మంది ఆటో డ్రైవర్ల
సీజనల్ వ్యాధి లక్షణాలున్న ప్రతీ ఒక్కరికీ తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖ�
Delhi Tests Air Sirens | భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగడంతో దేశ రాజధాని ఢిల్లీ హై అలెర్ట్గా ఉన్నది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. దీని కోసం ఎయిర్ సైరన్స్ను పరీక్షించి
జెస్టేషనల్ డయాబెటిస్.. మహిళల్లో గర్భధారణ సమయంలో కనిపిస్తుంది. చాలామందిలో ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. కానీ, మూడింట ఒకవంతు మంది మహిళలు.. డెలివరీ తర్వాత కూడా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారట.
భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ టెస్టులలో సుమారు 40 శతకాలు చేస్తాడని ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ అభిప్రాయపడ్డాడు. ‘ది గ్రేడ్ క్రికెటర్' అనే పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మ్యాక్స
ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్టు డైరెక్టర్ పీవీ శ్రీహరి ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ�
Rohit Sharma: ఇంకొన్నాళ్ల పాటు టెస్టులు, వన్డేల్లో ఆడనున్నట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఇటీవల అమెరికాలో జరిగిన టీ20 వరల్డ్కప్ గెలిచిన నేపథ్యంలో రోహిత్ తన టీ20 కెరీర్కు గుడ్బై చెప్పి
మసాలా దినుసుల ప్యాకెట్లను స్వయంగా పరీక్షించుకోవాలని పెద్ద కంపెనీలను ఆదేశించే యోచనలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఉన్నట్లు సమాచారం. భారత దేశం నుంచి ఎగుమతి అయిన స�
పదో తరగతి ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. విద్యాశాఖ మంగళవారం వెల్లడించిన ఫలితాల్లో రాష్ట్రంలోనే నారాయణపేట 15వ స్థానంలో నిలువగా, గద్వాల 32వ స్థానంలో నిలిచింది.
Dhananjay Munde | మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండే (Dhananjay Munde)కు కరోనా సోకింది. పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఆయన కార్యాలయం తెలిపింది. అయితే వేరియంట్ వివరాలు వెల్లడించలేదు.
Sourav Ganguly: వీరేంద్ర సెహ్వాగ్పై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించారు. టెస్టు క్రికెట్లో బ్యాటింగ్ శైలిని సెహ్వాగ్ మార్చేసినట్లు గుంగూలీ అన్నారు. నాణ్యమైన బౌలర్లు ఉన్న సమయంలో.. సెహ�
ballistic missile interceptor | శత్రు దేశాలకు చెందిన బాలిస్టిక్ క్షిపణి ముప్పును పసిగట్టి దానిని అడ్డుకుని నాశనం చేయడం ఈ టెస్ట్ ముఖ్య ఉద్దేశమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో నౌకాదళంలో బాలిస్టిక�
పొట్టి ఫార్మాట్కు మరింత మెరుగులు అద్దేందుకు రంగం సిద్ధమైంది. అభిమానులకు మరింత చేరువ కావడంతో పాటు టీ20లను ఆకర్షణీయంగా మలిచేందుకు కొత్త నిబంధన రాబోతున్నది.