న్యూఢిల్లీ: ఐసీసీ ర్యాంకింగ్స్కు సంబంధించిన కొత్త అప్డేట్ వచ్చింది. ఎంఆర్ఎఫ్ టైర్స్ ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ర్యాంకింగ్స్లో ఇండియా టాప్ ప్లేస్లో నిలిచింది. రెండవ స్థానంలో ఇంగ్లండ్ ఉంది. ఇంగ్లండ్ క
లండన్: ఇంగ్లండ్ స్పిన్ ఆల్రౌండర్ మోయిన్ అలీ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కెరీర్ను పొడిగించుకునేందుకు సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు సోమవార�
కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ చంద్ర శేఖర్ గేడం బెజ్జూర్ : దవాఖానల్లో ప్రసవమయ్యే తల్లీబిడ్డలకు నిర్వహించాల్సిన అన్ని వైద్య పరీక్షలు దవాఖానలోనే నిర్వహించాలని తద్వారా వారు సురక్షితంగా ఉండేలా చ�
జూలూరుపాడు: మండల పరిధిలోని పడమటనర్సాపురం గ్రామంలోని జిల్లాపరిషత్ సెకండరీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు పెద్దోజు విజయలక్ష్మి (54)సోమవారం రాత్రి మృతి చెందారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్ర�
బెంగళూరు,జూన్ 28: కొవీసెల్ఫ్ టెస్ట్ కిట్ల అమ్మకాలు ఫ్లిప్కార్ట్లోనూ మొదలయ్యాయి. 2 నుంచి18 ఏండ్ల వారికి కూడా పరీక్షలు చేయొచ్చు. ఇది ఆన్ లైన్ లో కొనుగోలు చేసేటప్పుడు కనీసం రెండు ఆర్డర్ ఇవ్వాల్సిందే. ఈ యాంటీజ�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | స్కానింగ్కు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ కేంద్రాలకు పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
అయినా లక్షణాలుంటే జాగ్రత్తవైద్య నిపుణులు సూచనలుహైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ దిల్సుఖ్నగర్కు చెందిన రాజేశ్ (38)కు స్వల్పంగా జ్వరం, దగ్గు ఉండటంతో ర్యాపిడ్ యాంటిజన్ పరీక్ష (ర్యాట్�
ప్రతి పది లక్షల మందిలో 3,703 మందికి టెస్టులు రోజుకు 1.30 లక్షల పరీక్షలు చేస్తున్న రాష్ట్రప్రభుత్వం ఇంకా 50% పెంచేందుకు అధికారుల ఏర్పాట్లు హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవ�