Ashwin :రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో 13వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండవ రోజున అశ్విన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో అతను టెస్టుల్లో 13వ అ
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న టీ20 ఫ్రాంచైజీ లీగ్లతో సంప్రదాయ క్రికెట్కు పెనుముప్పు పొంచి ఉందని భారత క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ అభిప్రాయపడ్డాడు. పరిస్థితులను గమనిస్తుంటే ప్రస్తుతం క్రికెట్.. యూర�
భారత్తో టెస్టు సిరీస్లో విజయం సాధించి.. టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ సౌతాఫ్రికా పేసర్ ఆన్రిచ్ నోర్జీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ..
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత సారధి జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అంటే అతనేదో పది వికెట్లు తీసేశాడని అనుకోకండి. ఎందుకంటే బుమ్రా బద్దలు కొట్టిన రికార్డు బ్యాటింగ్లో. ఇంగ�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అదరగొడుతున్నాడు. ఐదు కీలక వికెట్లు కోల్పోయి భారత జట్టు కష్టాల్లో ఉండగా క్రీజులోకి వచ్చిన అతను.. జడేజా అండగా రెచ్చిపోయి ఆడాడు. ఈ క్రమంలోనే �
ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా వీధికొకటిగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న క్రికెట్ అకాడమీలపై భారత దిగ్గజ బౌలర్ జవగల్ శ్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ ను విక్రయించొద్దని.. పిల్ల
నాటింగ్హామ్: టెస్టు క్రికెట్లో సునీల్ గవాస్కర్ 10122 రన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మార్క్ను ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ దాటేశాడు. టెస్టుల్లో రూట్ ఇప్పటి వరకు 10191 రన్స్ చేశాడు. న్యూజిలాండ్�
ప్రపంచవ్యాప్తంగా టీ20 ఫార్మాట్ మీద మోజు పెరుగుతున్నందున ఇప్పటికే ఆదరణ కోల్పోతున్న టెస్టు క్రికెట్ కు మరింత గడ్డుకాలం ఎదురుకానుందని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడు గ్రెగ్ బార్క్లే ఆందో�
ప్రపంచ క్రికెట్లో డ్యాషింగ్ ఓపెనర్ అనే పేరుకు పూర్తి న్యాయం చేసిన వారిలో భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకడు. తన ధనాధన్ బ్యాటింగ్తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సెహ్వాగ్.. రిటైర్ అ�
ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ జట్టు పేలవ ప్రదర్శనలతో విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టెస్టుల్లో ఆ జట్టు ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా ఆ జట్టు టెస్టు సారధి జో రూట్.. తన పదవిని వదులుకున్నాడు. కొత్త సారధిగా బ�
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (196), వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ (104 నాటౌట్) పట్టుదల ప్రదర్శించడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టును పాక్ డ్రా చేసుకోగలిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ఉస�
బెంగళూరు టెస్టులో టీమిండియా అద్భుతంగా రాణించింది. కఠినమైన పిచ్పై తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులు చేసిన భారత్.. లంకను 109 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్కు వచ్చి పంత్, శ్రేయాస్ అర్ధశతకాలతో రా
ఒక పక్క ఆటగాళ్లందరూ ఒకరి తర్వాత మరొకరు వరుసపెట్టి పెవిలియన్ చేరుతున్నారు. రెండంకెల స్కోరు చేయడానికి కూడా నానా తంటాలు పడుతున్నారు. ప్రత్యర్థులది కూడా అదే పరిస్థితి. అలాంటి పిచ్పై పట్టుదలతో భారత బౌలర్లక�
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ ఫామ్లో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన టీ20ల్లో సత్తాచాటిన జడ్డూ.. మొహాలీలో జరిగిన తొలి టెస్టులో అదరగొట్టాడు. భారత బ్యాటింగ్లో అతని ఇన్నింగ్సే హైలైట్ అనడంలో ఎల�
Ravindra Jadeja: మొహాలీలో భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజున రికార్డుల మోత మోగుతున్నది. ఉదయం మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే