లండన్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి టెస్టు క్రికెట్పై మక్కువ ఎక్కువని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. టెస్టులు ఆడుతున్నప్పుడు అతడి ఉత్సాహం, అభిరుచి అదే తెలియజేస్తున్నాయని తెల
లార్డ్స్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య రెండవ టెస్ట్ క్రికెట్ జరుగుతున్న విషయం తెలిసిందే. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఆ మ్యాచ్లో గురువారం తొలి రోజు కోహ్లీ సేన మూడు వికెట్ల నష్టానికి 276 రన్స్ చేసింది. ఆ మ్
టెస్టు బరిలో భారత మహిళల జట్టు నేటి నుంచి ఇంగ్లండ్తో పోరు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సోనీ నెట్వర్క్లో భారత మహిళల జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చేసింది. దాదాపు ఏడేండ్ల తర్వాత మిథాలీసేన టెస్టు సమర�
లండన్: న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట వర్షార్పణమైంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 378 పరుగులకు ఆలౌట్ కాగా.. బదులుగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్�
క్యాండీ: బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక పట్టు బిగించింది. ప్రవీణ్ జయవిక్రమ ఆరు వికెట్లతో అల్లాడించడంతో బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 251 పరుగులకు ఆలౌటైంది. తమీమ్ ఇక్బాల్ (92) టాప్ స్కోరర్.