పాక్తో జరిగిన యుద్ధంలో ఎవరు, ఎంత మేరకు నష్టపోయారనే చర్చ జరుగుతున్న వేళ దాయాదిని భారత్ తీవ్రంగా నష్టపరిచినట్టు స్పష్టమైంది. భారత దళాలు సాంకేతికతలో, వైమానిక శక్తిలో ఆధిక్యతను చాటాయి. భవిష్యత్తులో తమపై ఉ
ఉగ్రదాడులను ఎగదోసి ఆపై భారత్ చేతిలో చావుదెబ్బలను తింటున్న దాయాది పాకిస్థాన్.. సాధారణ పౌరులను కూడా కవచాలుగా వాడుకొంటున్నది. శుక్రవారం రాత్రి భారత్లోని పలు ప్రాంతాలపై డ్రోన్ దాడులకు తెగబడ్డ పాక్.. దీ
Candlelight rally | కశ్మీర్లో ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ గురువారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీల ప్రజలు, స్వచ్ఛంద సంఘాల నేతలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
Terror Attacks | బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉగ్రదాడులు తగ్గాయని, ముష్కర మూకలకు మోదీ ప్రభుత్వం ముకుతాడు వేసిందంటూ ప్రచారం జరుగుతున్నది. తమ హయాంలో ఉగ్రవాదాన్ని అంతమొందించామంటూ అధికార పార్టీ నేతలు ప్రగల్భాలు పలికారు క�
పహల్గాం దాడి చాలా చెత్త పని అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం రోమ్ వెళ్తూ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకర్లతో మాట్లాడారు. కశ్మీర్ సమస్య వెయ్యి సంవత్సరాల నుంచి క
పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్న వేళ..సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నది. దాయాది సైన్యం వరుసగా రెండో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్విం
విమాన చార్జీలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. పహెల్గాంపై తీవ్రవాదులు దాడుల నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. దీంతో పాకిస్థాన్ ఒక అడుగుముందుకేసి ఆ దేశ గగనతలాన్ని మూసివేసి�
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తీవ్రంగా ఖండించారు. వేల్పూర్ మండల కేంద్రంలో పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పు ల్లో మరణించిన �
TRF | పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడులను తామే చేశామని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) సంస్థ ప్రకటించుకొన్నది. 2019, ఆగస్టులో కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం అదే ఏడా�
ఉగ్రదాడులతో జమ్ము రీజియన్ అట్టుడుకుతున్నది. మొన్నటివరకు రాజౌరీ, పూంచ్ జిల్లాలకు పరిమితమైన ఉగ్రదాడులు, 2024లో జమ్ములోని మరో ఆరు జిల్లాలకు విస్తరించాయని భద్రతా అధికారులు వెల్లడించారు.
యోగా పేరిట ముస్లిం యువకులను రెచ్చగొడుతూ ఉగ్రవాద శిక్షణ ఇప్పించడం, ఉగ్ర దాడులు చేసేలా ప్రోత్సహించటం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పీఎఫ్ఐ ప్లాన్ చేసిందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) హైదరాబాద